కరోనా విలయం కారణంగా ఈ (2020-21)విద్యాసంవత్సరం కుదుపులకు గురికాగా, వచ్చే ఏడాది(2021-22)కూడా గంగలో కలవడం ఖాయమనే భయాలు పెరిగింది. అన్ లాక్ లో భాగంగా అన్నీ తెరిచినా, విద్యా సంస్థలను మాత్రం ఇంకా మూసేఉంచుతూ, ఎప్పుడు తెరుస్తారో కూడా క్లారిటీ లేకపోవడంతో 2021లో జరగాల్సిన పోటీ పరీక్షలన్నీ రద్దయి పోతాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నీట్-2021 రద్దు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3m1VGhS
నీట్-2021 రద్దు కాలేదు: ఆన్లైన్లో నిర్వహిస్తాం -సీబీఎస్ఈ-2021 ఆఫ్లైన్లోనే -జేఈఈ-2021పైనా కేంద్రం క్లారిటీ
Related Posts:
తాళాలు పగులగొట్టి .. పార్టీ పేరు, గుర్తు రాసి : నౌహతిలో దీదీ సంచలనంకోల్ కతా : బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ. బీజేపీ నేతల చర్యలకు ధీటుగా బదులిస్తున్నారు. తాజాగా దీదీ చేసిన ఓ సాహస చర్య ఆలస్యంగా… Read More
జేసీ సంచలనం : ఇది జగన్ సునామీ..బాబుకు చెప్పాను: నా కుమారుడు వైసీపీలోకి వెళ్తే ....!నాలుగున్నార దశాబ్దాల రాజకీయ జీవితానికి జేసీ దివాకర్ రెడ్డి గుడ్బై చెప్పారు. తాజా ఎన్నికల ఫలితాలు జగన్ సునామీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మ… Read More
కరెన్సీ నోట్లపై తీసేద్దాం .. విగ్రహాలు తొలగిద్దాం ... గాంధీపై ఐఏఎస్ వివాదాస్పద ట్వీట్లు, బదిలీముంబై : జాతి పిత మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ సివిల్ సర్వెంట్పై బదిలీ వేటు పడింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన … Read More
పోలవరం ప్రాజెక్టు వద్దకు జగన్: అదే రోజున కీలక నిర్ణయం : గోదావరి జిలాల వినియోగంపై సూచనలు..ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టును నేరుగా సందర్శించాలని నిర్ణయించారు. త్వరలోనే ఆయన ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. ఇరిగేషన్ అధికారుల… Read More
40 ఏళ్ల అనుభవం: అయినా తరచూ అదృశ్యం: నాడు అండమాన్, నేడు అరుణాచల్!న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఆంటొనోవ్ - 32 రకానికి చెందిన తేలికపాటి విమానం అదృశ్యం కావడం కలకలం రేపింది. భారత్-చైనా సరిహద్దుల్లో… Read More
0 comments:
Post a Comment