Monday, May 4, 2020

ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు.. రెడ్ జోన్ల బయట అనుమతి...

ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించిన ప్రభుత్వం.. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రెడ్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా నెలన్నర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwlNla

Related Posts:

0 comments:

Post a Comment