ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించిన ప్రభుత్వం.. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రెడ్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా నెలన్నర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwlNla
ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు.. రెడ్ జోన్ల బయట అనుమతి...
Related Posts:
ఉన్నతులకే ఉన్నత ఆలోచనలు: జగన్పై రాపాక పొగడ్తలు: అదంటే చంద్రబాబుకూ ఇష్టమే..!అమరావతి: జనసేన పార్టీ శాసన సభ్యడు రాపాక వరప్రసాద్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికెత్తేశారు. ఆయనపై ప్రశంసల వర్షాన్ని కురిపించార… Read More
ఫోటోస్ వైరల్ : ఆ రాజసం ఎక్కడ.. ఆహారం లేక తల్లడిల్లిపోతున్న సింహాలు,ఆదుకోవాలంటూ..!సూడాన్: సాధారణంగా సింహాలు ఎలా ఉంటాయి..? చాలా బలంగా దిట్టంగా ఉంటాయి. సింహం గాండ్రిస్తే చాలు కొన్ని కిలోమీటర్ల వరకు ఆ గాడ్రింపు వినిపిస్తుంది. సింహం జూల… Read More
కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు: అసెంబ్లీ సాక్షిగా కమ్మ సామాజికవర్గానికి పిలుపు..కమ్మ కులస్తుల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ రాజధానిని తరలిస్తున్నారన్న వాదనలో ఒక్కశాతం కూడా నిజం లేదని, చంద్… Read More
గొంతునొక్కి, అరాచక పాలన: జగన్ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని నిప్పులుఅమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. అసెంబ్లీ ముట్టడిస్తామని టీడీపీ పిలుపుచ్చిన నేప… Read More
తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణం: విద్యార్థులకు కనీస సదుపాయాలు లేవన్న నివేదికహైదరాబాద్: చదువుకునే విద్యార్థులకు ఏ తరగతికి ఆ తరగతి సెపరేట్గా ఉంటే బాగుంటుంది. అయితే తెలంగాణలో సగానికి పైగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు వేర్వేర… Read More
0 comments:
Post a Comment