దేశంలో కరోనా వ్యాప్తి ఏమాత్రం అదుపులోకి రాలేదు. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 2553 మంది వైరస్ కాటుకు గురయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ జాయిట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. కాగా, రికవరీల రేటు మన దేశంలో రికార్డు స్థాయిలో ఉందని, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3feaW94
కరోనా: 24 గంటల్లో 2553 కొత్త కేసులు.. రికార్డు స్థాయిలో రికవరీలు.. రేపటిని తలుచుకుంటే వణుకు..
Related Posts:
యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. వటపత్ర సాయిగా దర్శనం కమనీయం .. నేడు గోవర్ధనధారిగా స్వామియాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయి. ఐదో రోజు స్వామి వారు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వటపత… Read More
నకిలీ విత్తనాలతో నిండా మునిగిన వేలాది రైతన్నలు ... పరిహారం కోసం ధర్నాఆరుగాలం శ్రమించినా అన్నదాతల ఆకలి బాధ మాత్రం తీరడం లేదు. దుక్కులు దున్ని నాట్లు వేసిన నాటి నుండి పంట చేతికొచ్చే వరకు రైతన్న ఏదో ఒక రకంగా మోసపోతున్నారు.… Read More
వైరల్ : తప్పిపోయిన తన బిడ్డ దొరకగానే ఈ చిరుత ఆనందం చూడండినాగ్పూర్: ఈ సృష్టిలో తల్లిని మించిన ప్రేమ మరొకటి ఉండదు. బిడ్డ కోసం ప్రాణాలు తెగిస్తుంది తల్లి. ఇది ఒక్క మనుషుల్లోనే కనిపించేది కాదు. జంతువుల్లో కూడా … Read More
మోడీ కారణజన్ముడా, ప్రముఖులకు ఓటమి తప్పదా?: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?డా.యం.ఎన్.చార్య - ఫోన్: 9440611151 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీయే రెండోసారి ప్రధాని అవుతారని … Read More
ఇథియోపియా విమాన ప్రమాదం ఎఫెక్ట్: భారత్లో తక్షణమే బోయింగ్ 737 విమానాలకు బ్రేక్ఢిల్లీ: ఇథియోపియాలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 జంబో విమానం కూలి 157 మంది మృతి చెందడంతో అలర్ట్ అయ్యింది భారత పౌరవిమానాయాన శాఖ. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమాన… Read More
0 comments:
Post a Comment