అమరావతి: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. అసెంబ్లీ ముట్టడిస్తామని టీడీపీ పిలుపుచ్చిన నేపథ్యంలో ఎంపీ కేశినేని నానిని పోలీసులు సోమవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uZcUYa
Monday, January 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment