ఢిల్లీ/హైదరాబాద్ : గత నలభై రోజులుగా స్వీయ నియంత్రణ పాటిస్తు లాక్డౌన్ ఆంక్షలను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నా కరోనా కష్టాలు రెట్టింపవుతున్నాయి తప్ప తగ్గముఖం పట్టడంలేదు. కేసులు తగ్గుతాయోమోనని కేంద్రంతో పాటు రాష్ట్ర వర్గాల్లో ఆశాభావం నెలకొంది. వెన్నెల కోసం ఎదురు చూస్తున్న చెకోర పక్షిలా కేసుల తగ్గుముఖం కోసం ఎదురుచూసిన ప్రభుత్వాలకు, దేశ ప్రజలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xC6zUs
ఉదృతమవుతున్న కేసులు..కేంద్ర వర్గాల్లో పెరుగుతున్న ఆందోళన..! జూన్ వరకూ లాక్డౌన్ తప్పదా..?
Related Posts:
టిడిపిలోకే ఆలీ : అక్కడి నుండే పోటీ : ఆయనదే ఫైనల్..!కొద్ది రోజులు సినీ నటుడు ఆలీ ఏ పార్టీలో చేరుతారనే చర్చ సాగుతోంది. తొలి నుండి ఆలీ పవన్ కళ్యాన్ కు సన్నిహితుడు కావటంతో..జనసేన లో నే ఉంటారని భావ… Read More
జగన్ కేసు విచారణ ఇక విజయవాడలోనే : కోర్టుకు అందిన అదేశాలు...!వైసిపి అధినేత జగన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే జగన్ కేసు ఎన్ఐఏ కు అప్పగించారు. ఈ కేసును ఎన్ఐఏ కు అప్పగించటం పై రాష్ట్ర ప్రభ… Read More
సర్పంచ్ కుర్చీలకు వేలం...! ఎన్నికల సంఘం సీరియస్... ఏకంగా జైలుశిక్షేహైదరాబాద్ : తెలంగాణ పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. సర్పంచులకు ఎన్నికలు లేకుండా.. చాలాచోట్ల ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల… Read More
దేశ రక్షణ కోసమే : 19న కలకత్తాలో సమావేశం : జాతీయ స్థాయి పొత్తులే కీలకం..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు గంటల పాటు ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు. ఇప్పటికే బిజెపీతర పార్టీలతో కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ ఏర్పాటు దిశగా జ… Read More
ఏపి ఉద్యోగులకు సెలవుల పండుగ : రెండు స్పెషల్ సీఎల్ ల మంజూరు..ఈ సారి సంక్రాంతి పండుగ ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు పెలవుల పండుగా మారుతోంది. ఈ నెల 12 నుండి 20 వరకు వరుస సెలవులు వచ్చాయి. సాధారణంగా సంక్రాంతికి ఇచ… Read More
0 comments:
Post a Comment