విజయవాడ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టులో కొత్త వాదన తెరమీదకొచ్చింది. నిమ్మగడ్డ తొలగింపు సరైన విధానం కాదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపైన నిమ్మగడ్డతో పాటుగా కొత్తగా ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ కనగరాజ్ సైతం ఇంప్లీడ్ అయ్యారు. గతవారం వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసిన హైకోర్టు ఈ రోజు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aWEi8t
నిమ్మగడ్డ లీగల్ ఫైట్లో భారీ ట్విస్ట్: ఆ ఎన్నికలకు ఆయనే కొనసాగుతారా..? ఇరకాటంలో ప్రభుత్వం..?
Related Posts:
తొండి సంజయ్.. నాలుక చీరేస్తాం బిడ్డా... ఖబడ్దార్... ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వార్నింగ్...గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఓరుగల్లు రాజకీయం హీటెక్కుతోంది.రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఓరుగల్లులో అడుగుపెట్టడంతో ఒక్కసార… Read More
ఆంధ్రప్రదేశ్లో ‘ఆలయ’ రాజకీయాలు... అసలు ఎక్కడెక్కడ ఏమేం జరిగాయి?ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు హిందూ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విగ్రహా… Read More
చేతకాకపోతే ఆ పని చేయండి: కావాలంటే ప్రజంటేషన్ ఇస్తా: జగన్ సర్కార్కు సీబీఐ మాజీ చీఫ్ సలహాఅమరావతి: రాష్ట్రంలో వరుసగా కొనసాగుతోన్న దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఉదంతంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం నాగేశ… Read More
మరో హిందూ దేవాలయంపై దాడి... ఈసారి గణపతి విగ్రహం ధ్వంసం.. విశాఖలో కలకలం...ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఓవైపు ఈ దాడులను ఖండిస్తూ విపక్ష పార్టీల నిరసనలు,ఆందోళనలతో రాష్ట్రం అట్టుడ… Read More
జగన్ సర్కారు నష్టనివారణ- 40 ఆలయాల పునర్నిర్మాణం- 8న సీఎం శంఖుస్ధాపనఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం సహా ఇతర దేవాలయాల ఘటనలపై జగన్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. తాజా పరిణామాలతో రాష్ట్రంలో భక్తుల మన… Read More
0 comments:
Post a Comment