ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఓవైపు ఈ దాడులను ఖండిస్తూ విపక్ష పార్టీల నిరసనలు,ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతుంటే... మరోవైపు దుండగులు తమ పని తాము చేసుకుపోతున్నారు. తాజాగా విశాఖపట్నంలోని గణపతి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు విగ్రహం చేయి ధ్వంసం చేశారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bdUFBy
మరో హిందూ దేవాలయంపై దాడి... ఈసారి గణపతి విగ్రహం ధ్వంసం.. విశాఖలో కలకలం...
Related Posts:
వైసీపీది రాక్షస పాలన ... దేశంలో మరెక్కడా లేదు .. గవర్నర్ కు టీడీపీ నేతల ఫిర్యాదుఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టిడిపి నేతలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో వైసీపీ అధికార… Read More
నీతులు చెబుతూనే గోతులు తవ్విన పాక్: సరిహద్దుల్లో పాక్ మరో దుశ్చర్యఇస్లామాబాద్ : పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించి పీఓకేపై దాడులు చేయడంతో ప్రతీకారచర్యల్లో భాగంగా భారత సైన్యం కూడా ఫిరంగి దాడులు చేసిన సంగతి తెల… Read More
TSRTC Strike: రూ. 100కోట్లకుపైగా నష్టం, చెప్పినా విన్లేదు: సమ్మెపై హైకోర్టులో ఆర్టీసీ కౌంటర్హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. హైకోర్టు సూచనలు చేసినా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ సంఘాలతో చర్చలు జరిపేందుకు ముందుకు రావడం… Read More
బోటులో కుళ్లిపోయిన మృతదేహాలు: గుర్తు పట్టలేని విధంగా: బయటపడుతున్న డెడ్ బాడీలు..!దాదాపు 40 మందికి పైగా పొట్టన పెట్టుకున్న రాయల్ వశిష్ఠ బోటు ఎట్టకేలకు బయటకు వచ్చింది. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్ను సక్సెస్ చేసింది. సెప్టెంబర్ 15న… Read More
జీన్స్ ధరించిన అమ్మాయిలకు డ్రైవింగ్ టెస్ట్ కు నో ఎంట్రీచెన్నై: జీన్స్ ధరించిన అమ్మాయిలు డ్రైవింగ్ టెస్ట్ లో పాల్గొనడానికి అనుమతి ఇవ్వట్లేదు చెన్నై ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు. జీన్స్ ధరించిన అమ్మాయిలు డ్ర… Read More
0 comments:
Post a Comment