Monday, May 4, 2020

విశాఖలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు- ఆందోళనలో జగన్ సర్కార్...

విశాఖపట్నం జిల్లాలో గత నెల రోజుల్లో కరోనా వైరస్ ప్రభావాన్ని దాదాపుగా తగ్గించడంలో విజయవంతమైన ప్రభుత్వం.. తాజాగా నమోదవుతున్నకేసులతో ఆందోళన చెందుతోంది. 24 గంటల్లో ఆరు కేసులు నమోదు కావడంతో మొత్తం ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35కు చేరుకుంది. ఇందులో ఇప్పటికే 20 మంది చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KWa8Ym

Related Posts:

0 comments:

Post a Comment