విశాఖపట్నం జిల్లాలో గత నెల రోజుల్లో కరోనా వైరస్ ప్రభావాన్ని దాదాపుగా తగ్గించడంలో విజయవంతమైన ప్రభుత్వం.. తాజాగా నమోదవుతున్నకేసులతో ఆందోళన చెందుతోంది. 24 గంటల్లో ఆరు కేసులు నమోదు కావడంతో మొత్తం ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35కు చేరుకుంది. ఇందులో ఇప్పటికే 20 మంది చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KWa8Ym
విశాఖలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు- ఆందోళనలో జగన్ సర్కార్...
Related Posts:
ఢిల్లీ డెసిషన్: ఆ మూడు సామాజిక వర్గపు ఓట్లే ఢిల్లీ పీటాన్ని డిసైడ్ చేస్తాయా..?వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక ఏక్షణమైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికల్లో ముక్కోణపు పో… Read More
వైసీపీ ఫ్యాన్కు మూడు రెక్కలు, రాజధాని మూడు ముక్కలు, టీడీపీ నేత యనమల రామకృష్ణుడుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పార్టీ వైసీపీకి మూడు రెక్కలు ఉంటాయని, అలాగే రాజధానిని మూ… Read More
మనసులోమాట చెప్పేసిన రాయపాటి.. వెంకన్న సన్నిధిలో వ్యాఖ్యలు.. కేసుల భయంతో?తెలుగుదేశం పార్టీకి మరో కీలక నేత దూరం కానున్నారా? చంద్రబాబుకు హ్యాండిచ్చి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ ఎంపీల బాటలో మరింత మంది తమ్ముళ్లు పయనించనున్నా… Read More
శకట రాజకీయం: నిన్న బెంగాల్..నేడు మహారాష్ట్ర: గణతంత్ర వేడుకల్లో మరాఠా శకటానికీ బ్రేక్..!ముంబై: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజకీయ కక్షసాధింపుల కోసం వినియోగంచు… Read More
Chandrababu: వైశ్యుడినైనందుకే కక్ష సాధింపు: చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచి సెగ..లేఖ!గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు అలియాస్ గిరి దండెత్తారు. మద్దాలి గిర… Read More
0 comments:
Post a Comment