విశాఖపట్నం జిల్లాలో గత నెల రోజుల్లో కరోనా వైరస్ ప్రభావాన్ని దాదాపుగా తగ్గించడంలో విజయవంతమైన ప్రభుత్వం.. తాజాగా నమోదవుతున్నకేసులతో ఆందోళన చెందుతోంది. 24 గంటల్లో ఆరు కేసులు నమోదు కావడంతో మొత్తం ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35కు చేరుకుంది. ఇందులో ఇప్పటికే 20 మంది చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KWa8Ym
విశాఖలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు- ఆందోళనలో జగన్ సర్కార్...
Related Posts:
Video:రెండేళ్ల తర్వాత బయటపడ్డ చాపర్ శిథిలాలు.. మోసుకెళ్లిన ఐఏఎఫ్ చినూక్ హెలికాఫ్టర్కేదార్నాథ్: వరదల సమయంలో ఇతర విపత్తులు వచ్చిన సమయంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగి తమ హెలికాఫ్టర్ల ద్వారా ఎంతో మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చ… Read More
గ్రేటర్ హైదరాబాద్లో ఆస్తుల ఆన్లైన్ సర్వేను తాత్కాలికంగా నిలిపివేసిన సర్కార్ ..వరదల ఎఫెక్ట్ఇటీవల కురిసిన భారీ వర్షాలు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు నరకాన్ని చూపిస్తున్నాయి. వేల సంఖ్యలో కాలనీలు నీటమునిగాయి. నేటికీ పలు కాలనీలు జలదిగ్బంధంలోనే చిక్క… Read More
Blackmail: 15 ఏళ్లుగా నగ్న వీడియోలతో గేమ్స్, రేప్ చేస్తున్న శర్మాకు షార్వా, 27 కత్తిపోట్లు !భోపాల్/ బెంగళూరు: యువతిపై రేప్ చేసే సమయంలో వీడియోలు తీసిన కామాంధుడు వాటిని అడ్డుపెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పదేపదే అత్యాచారం చేస్తూ ఆమెతో గేమ్… Read More
బీహార్ ఎన్నికల్లో గెలిస్తే ఆ చట్టాల రద్దు, యువతకు ఉద్యోగాలు ... మహాకూటమి మ్యానిఫెస్టో విడుదలబీహార్ ఎన్నికలకు వ్యూహ ప్రతివ్యూహాలతో రంగంలోకి దిగుతున్నాయి ప్రధాన పార్టీలు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహా కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుద… Read More
'దక్షిణ' తీరంపై చైనా మొండిపట్టు,ఎల్ఏసీని దాటి డ్రాగన్ను బెంబేలెత్తించిన భారత్,ఒకేసారి తప్పుకునేలా..తూర్పు లదాఖ్లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణాన ఉన్న వ్యూహాత్మక శిఖరాలపై భారత్ ఎప్పుడైతే పట్టు సాధించిందో... అప్పటినుంచి చైనా.. సైన్యం ఉపసంహరణ ప్రక్రియను… Read More
0 comments:
Post a Comment