ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం సహా ఇతర దేవాలయాల ఘటనలపై జగన్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. తాజా పరిణామాలతో రాష్ట్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తున్న ప్రభుత్వం భారీ ఎత్తున ఆలయాల పునర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 13 జిల్లాల్లో 40కి పైగా ఆలయాలను పునర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XdJoZR
జగన్ సర్కారు నష్టనివారణ- 40 ఆలయాల పునర్నిర్మాణం- 8న సీఎం శంఖుస్ధాపన
Related Posts:
రాసిచ్చిన స్క్రిప్టులేనా.. మంత్రుల సేమ్ డైలాగ్స్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ ఖతర్నాక్ ప్లాన్..!హైదరాబాద్ : అదే స్క్రిప్ట్. సేమ్ డైలాగ్స్. తెలంగాణ మంత్రుల నోట అవే మాటలు. మంత్రులు ఎవరు మాట్లాడినా అదే తీరు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ సమ్మెకు… Read More
ప్రేమ కలిపింది.. అదే ప్రాణం తీసింది.. ఆ యువతి ఇక దక్కదని..!హైదరాబాద్ : ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. నాలుగేళ్లుగా కలిసి తిరిగారు. స్కూల్ ఏజ్లోనే ముదిరిన వారి ప్రేమ.. కాలేజీ చదువుకు వచ్చేసరికి దూరమైంది. చిన్న చిన్… Read More
త్రిశూర్ కు పోటెత్తిన భక్తులు..తిరువనంతపురం: కేరళలోని త్రిశూర్ జిల్లా ఆదివారం ఉదయం భక్తులతో పోటెత్తింది. భక్తుల రాకపోకలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండని కుజిక్కాట్టుసేరి ఒక్కసారిగా వందల… Read More
కార్మికులు కాళ్లు కాదు... పీకలు పట్టుకుంటారు : జగ్గారెడ్డిఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనప్పుడు మద్దతు ఎలా ఇస్తుందన… Read More
భారత సిక్కులకు పాకిస్తాన్ విసాలు.. 10 వేల మందికి: అక్కడే భోజనం.. నిద్రఇస్లామాబాద్: మనదేశానికి చెందిన 10 వేల మంది సిక్కులకు పాకిస్తాన్ విసాలను మంజూరు చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. జమ… Read More
0 comments:
Post a Comment