Wednesday, January 6, 2021

జగన్ సర్కారు నష్టనివారణ- 40 ఆలయాల పునర్‌నిర్మాణం- 8న సీఎం శంఖుస్ధాపన

ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం సహా ఇతర దేవాలయాల ఘటనలపై జగన్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. తాజా పరిణామాలతో రాష్ట్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తున్న ప్రభుత్వం భారీ ఎత్తున ఆలయాల పునర్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 13 జిల్లాల్లో 40కి పైగా ఆలయాలను పునర్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XdJoZR

Related Posts:

0 comments:

Post a Comment