అమరావతి: రాష్ట్రంలో వరుసగా కొనసాగుతోన్న దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఉదంతంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం నాగేశ్వర రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యథేచ్ఛగా దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నప్పటికీ.. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ.. దాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో వేలాది ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJpeQM
చేతకాకపోతే ఆ పని చేయండి: కావాలంటే ప్రజంటేషన్ ఇస్తా: జగన్ సర్కార్కు సీబీఐ మాజీ చీఫ్ సలహా
Related Posts:
బెత్తంతో పని చేయిస్తా... అధికారిపై బురద కేసులో ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!మహారాష్ట్రలో ప్రభుత్వ ఇంజనీర్ ఇంజనీర్ పై బురద బోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ రాణే తాను చేసిన పనిని సమర్థించుకున్నాడు. అలా చేయడం తన కర్తవ్యంగా పేర్కో… Read More
ఏపీ సీఎం వినూత్న అడుగులు..! వైయస్ జయంతి సందర్బంగా రైతు దినోత్సవం..!!అమరావతి/హైదరాబాద్ : దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని రైతుసంక్షేమం కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతు పక్… Read More
లోక్సభలో ఆధార్ చట్టసవరణ బిల్లు పాస్...వ్యతిరేకించిన విపక్షాలున్యూఢిల్లీ: లోక్సభలో గురువారం పలు బిల్లులు పాస్ అయ్యాయి. ఇందులో ఆధార్ నెంబరును గుర్తింపు కింద స్వచ్ఛంధంగా ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ ఆధార్ చట్టంలో… Read More
12మంది దోషులే.. గుజరాత్ మాజీ హోంమంత్రి హత్య కేసులో సుప్రీం కీలక తీర్పు..ఢిల్లీ : గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వో… Read More
ఆకాశ్కు బీజేపీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు.. బహిష్కరణ తప్పదా..!!న్యూఢిల్లీ : ఇండోర్ మున్సిపల్ సిబ్బందిపై బ్యాటుతో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గియ దాడి చేయడాన్ని ఆ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే వివరణ ఇవ్… Read More
0 comments:
Post a Comment