Wednesday, January 6, 2021

చేతకాకపోతే ఆ పని చేయండి: కావాలంటే ప్రజంటేషన్ ఇస్తా: జగన్ సర్కార్‌కు సీబీఐ మాజీ చీఫ్ సలహా

అమరావతి: రాష్ట్రంలో వరుసగా కొనసాగుతోన్న దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఉదంతంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ ఎం నాగేశ్వర రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యథేచ్ఛగా దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నప్పటికీ.. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ.. దాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో వేలాది ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJpeQM

Related Posts:

0 comments:

Post a Comment