అమరావతి: రాష్ట్రంలో వరుసగా కొనసాగుతోన్న దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఉదంతంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం నాగేశ్వర రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యథేచ్ఛగా దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నప్పటికీ.. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ.. దాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలో వేలాది ఆలయాలను తన ఆధీనంలోకి తీసుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hJpeQM
చేతకాకపోతే ఆ పని చేయండి: కావాలంటే ప్రజంటేషన్ ఇస్తా: జగన్ సర్కార్కు సీబీఐ మాజీ చీఫ్ సలహా
Related Posts:
ఏపీలో కొత్తగా 379 కరోనా కేసులు... మరో ముగ్గురి మృతి...ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి తగ్గినట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల లోపే కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో… Read More
Wife Plan: కసిగా రగిలిపోయిన కాంచనా, భర్తకు టైమ్ లేదు, ప్రియుడి ఎంట్రీతో మాస్టర్ ప్లాన్, కొడితే !చెన్నై/ కాల్పాడి: తాను ఎంజాయ్ చేయ్యాల్సిన బెడ్ రూమ్ లో తన భార్యతో ఆమె ప్రియుడు రొమాన్స్ చేస్తున్న విషయం కళ్లారా చూసిన భర్త సహించలేకపోయాడు. భార్యకు గట్… Read More
పోలవరం చక చకా- ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభం- శాంతించిన గోదారిపోలవరం ప్రాజెక్టులో ఇవాళ మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. జల వనరులశాఖ అధికారులు భార… Read More
Interesting:కరోనా మరణాల నుంచి ట్వీట్ల వరకు: ట్రంప్ హయాంలో గణాంకాలువాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొద్ది రోజుల్లో వైట్హౌజ్ను వీడనున్నారు. ఈ క్రమంలోనే తన హయాంలో అమెరికా ఏం సాధించింది... ట్రంప్ పాత… Read More
రైతుల కోసం నేను సైతం అంటున్నసూర్యాపేట బాలుడు .. స్క్రాప్ తో మల్టీ పర్పస్ వ్యవసాయ పనిముట్లురైతు రాజ్యం రామరాజ్యం అంటారు. అలాంటి రైతుకు సహాయం చేయాలనే ఆలోచన ఏ ఒక్కరికీ కలగదు. కానీ తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఓ రైతు కుటుంబంలో పుట్టి… Read More
0 comments:
Post a Comment