న్యూఢిల్లీ: పాకిస్థాన్ చేస్తున్న తప్పులకు అక్కడి కోర్టులు కూడా మద్దతు పలుకుతుండటం విచారకరం. గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతాల(పీవోకే)ను పాకిస్థాన్ దుర్మార్గంగా ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా పాకిస్థాన్ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు భారత్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KZkzdW
పాక్ సుప్రీంకోర్టు తీర్పుపై భారత్ ఆగ్రహం: పీవోకేపై తేల్చి చెప్పింది
Related Posts:
అతిపెద్ద ఐసొలేషన్ వార్డుగా రాధాస్వామి సత్సంగ్ క్యాంపస్: 10 వేల పడకలతో కరోనా ట్రీట్మెంట్న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది దేశ రాజధాని. కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్యలో మహారాష్ట్రను మించిపోయింది. కరో… Read More
షాకింగ్:24 గంటలవ్యవధిలో ఇద్దరితో తాళి.. సినిమాను తలదన్నేలా మౌనిక లవ్ స్టోరీ.. క్లైమాక్స్ ఇలా..కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకాశమంత పందిరి వేయలేకున్నా.. వేల మంది అతిథుల్ని పిలవకున్నా.. నిబంధనల మేరకు ఘనంగానే జరిగిందా వివాహం. అమ్మానాన్నల కళ్లలో ఆనందం క… Read More
బిన్ లాడెన్ తరహాలో అచ్చెన్న అరెస్టు.. వైసీపీ ఎంపీ అనూహ్య కామెంట్లు.. కడప జైలుకు లోకేశ్..సొంత పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించడమే కాకుండా.. తనపై దుష్ప్రచారం చేస్తోన్న మీడియా సంస్థలపై ఏకంగా లోక… Read More
అచ్చెన్నది అల్లాటప్పా స్కామ్ కాదు: కార్మికుల అకాల మరణానికీ లింకు: బాధ్యత బాబుదే: సాయిరెడ్డిఅమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు ఉదంతం..రెండు తెలుగు రాష్… Read More
చైనాలో సెకెండ్ వేవ్? కరోనా కేసుల విస్ఫోటం: మరో వుహాన్లా మారిన బీజింగ్: భయం భయంగాబీజింగ్: ప్రపంచానికి చావును సరికొత్తగా పరిచయం చేసిన చైనా.. మరోసారి కరోనా వైరస్ బారిన పడింది. ఈ సారి రాజధాని బీజింగ్ను చుట్టబెడుతోంది ఈ కరోనా వైరస్. క… Read More
0 comments:
Post a Comment