న్యూఢిల్లీ: పాకిస్థాన్ చేస్తున్న తప్పులకు అక్కడి కోర్టులు కూడా మద్దతు పలుకుతుండటం విచారకరం. గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతాల(పీవోకే)ను పాకిస్థాన్ దుర్మార్గంగా ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా పాకిస్థాన్ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు భారత్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KZkzdW
పాక్ సుప్రీంకోర్టు తీర్పుపై భారత్ ఆగ్రహం: పీవోకేపై తేల్చి చెప్పింది
Related Posts:
టీఎస్ఆర్టీసీ సమ్మె, అశ్వత్థామ రెడ్డి అరెస్ట్కు రంగం సిద్దం...ఇంటివద్ద ఉద్రిక్తతఆర్టీసీ సమ్మెలో భాగంగా ఉదయం నుండి తన ఇంటివద్దే నిరవధిక దీక్ష చేస్తున్న జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి అరెస్ట్కు పోలీసులు రంగం సిద్దం చేశారు. ఆయన ఇంట… Read More
నాపై పెట్టిన కేసులను నిరూపించండి... నాకు నేనే శిక్ష వేసుకుంటా.... చింతమనేనిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపరుస్తుందని జైలునుండి విడుదలైన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఆ చట్టాన్న… Read More
సంచలనం: ఆర్కామ్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామాముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కామ్) అధినేత అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్కామ్ డైరెక్టర్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ మేరకు శనివార… Read More
లోకేశ్ను లీడర్ ఎందుకు చేయలే, చంద్రబాబు కూడా సస్పెండ్ అయ్యారు: వంశీచంద్రబాబుపై వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఆయననే అంగీకరించారు. కానీ చంద్రబాబుకు కూడా కాంగ్రెస్ పార్టీ … Read More
ఏపీ అసెంబ్లీలో వంశీ సీటు ఎక్కడ: టీడీపీ సస్పెన్షన్ తో కొత్త చర్చ: లిస్టులో ఎవరెవరు..!ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముహూర్తం ఖరారైంది. ఇదే సమయంలో టీడీపీ నుండి ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవుతారనే చర్చ ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే … Read More
0 comments:
Post a Comment