ప్రపంచమంతా కరోనా వైరస్తో పోరాడుతోందని.. అన్ని దేశాల్లాగే భారత్ కూడా వైరస్కు ప్రభావితమైందని త్రివిధ దళాల మహా దళపతి బిపిన్ రావత్ అన్నారు. కరోనా కష్ట కాలంలో ముందుండి పోరాడిన ప్రతీ ఒక్కరికీ డిఫెన్స్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. వైద్యులు,నర్సులు,పారిశుద్ధ్య కార్మికులు,మెడికల్ ప్రొఫెషన్స్,పోలీస్,మీడియా,డెలివరీ బాయ్స్.. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.లాక్ డౌన్ 2.0 తుది దశకు చేరుకుంటున్న తరుణంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y9EvYS
కరోనా హీరోలకు డిఫెన్స్ చీఫ్ కృతజ్ఞతలు.. ఊహించని రీతిలో సంఘీభావానికి ప్లాన్..
Related Posts:
మింగుడుపడని పరిణామాలు... చైనా చెప్పేదొకటి,చేసేదొకటి... శాటిలైట్ చిత్రాల్లో సంచలన విషయాలుతూర్పు లదాఖ్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల సైన్యం ఉపసంహరణకు భారత్-చైనా మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిన మరుసటిరోజే మరో సంచలన విషయం వెలుగుచూసింది. గాల్వ… Read More
జగదాంబిక, ఎల్లమ్మ అమ్మవార్లకు తొలిబోనం సమర్పణ, పాల్గొన్న 20 మంది, 27 రోజుల బోనాలు..ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో బోనాల ఉత్సవ శోభ కనిపిస్తుంటుంది. గల్లీలో ప్రతీ ఇల్లు బోనమెత్తడంతో వేడుకగా పండగా సాగేది. కానీ కరోనా వైరస్ పుణ్యమ… Read More
అమరావతిపై మరో పిడుగు- లంక భూములపై సిట్ దర్యాప్తు-డిప్యూటీ కలెక్టర్ సస్పెండ్...అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న భూ కుంభకోణంలో ప్రభుత్వం నియమించిన సిట్ బృందం చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే రాజధాని పేరుతో … Read More
తమిళ రాజకీయాల్లో కుదుపు: శశికళ ఆగమనం: వచ్చేనెలే విడుదల: బీజేపీ నేత ట్వీట్ చేయడంపైచెన్నై: తమిళనాడు రాజకీయాల్లో హీటెక్కబోతున్నాయి. అధికార అన్నా డీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న శశికళ నటరాజన… Read More
నాడు శరద్ యాదవ్..నేడు రఘురామ: వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్ అస్త్రం: వేటుకు సిద్ధంఅమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణా నిబంధన… Read More
0 comments:
Post a Comment