హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 9వ తేదీన వర్షాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. జూన్ 10వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు భారీగా కురుస్తాయని వివరించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ కర్నాటక, రాయలసీమ, తమిళనాడులోని మెజార్టీ జిల్లాలను తాకాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ATkNla
Monday, June 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment