ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ,మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి పాలనలో రాష్ట్రంలో దోపిడీ కొనసాగుతోందని నిప్పులు చెరిగిన చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. ఏడాదిలో జగమేత ఈ స్థాయిలో ఉంటే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ff7oCT
ఇన్ని తప్పులా .. ఇన్ని జీవోల రద్దా ? అన్నీ తుగ్లక్ చర్యలే : జగన్ పై చంద్రబాబు ఫైర్
Related Posts:
కేంద్రంపై సీఎంల పోరు బాట- మూడు రోజుల్లో ముగ్గురు- మోడీ సర్కార్పై విమర్శలుసమాఖ్య విధానం కొనసాగుతున్న మన దేశంలో తొలిసారిగా కేంద్రం తీరుపై రాష్ట్రాలు ఒక్కొక్కటిగా గళం విప్పుతున్నాయి. కరోనా సాయం విషయంలో మొదలైన ఈ పోరు వ్యాక్సిన్… Read More
టీకా తీసుకుంటే చనిపోతారట- గ్రామీణ భారతంలో పుకార్లు-వ్యాక్సినేషన్పై ప్రభావంకరోనా సెకండ్వేవ్లో పట్టణాలు, నగరాలతో పోలిస్తే అత్యధిక ప్రభావం పడుతోంది గ్రామాలపైనే. తొలివేవ్లో పట్టణాలపై ప్రభావం చూపిన కరోనా వైరస్...ఇప్పుడు గ్రామా… Read More
నాలుగు రోజుల్లో ఆనందయ్యమందు- కృష్ణపట్నం పోర్టుకు మారిన తయారీ వేదికనెల్లూరులో ఆనందయ్య కరోనా మందు తయారీ భారీ భద్రత మధ్య కొనసాగుతోంది. నిన్న ప్రారంభమైన మందు తయారీని కృష్ణపట్నం గ్రామం నుంచి కృష్ణపట్నం పోర్టుకు మార్చారు. … Read More
Telangana Formation Day 2021: యంగెస్ట్ స్టేట్కు ఏడేళ్లు: జాతీయ పతాక రెపరెపలుహైదరాబాద్: తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించి ఇవ్వాళ్లితో ఏడేళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో ఏట అడుగు పెట్టింది. దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాలు, బలిదానా… Read More
Illegal affair: రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన భార్య, భర్తను చంపేసి కిచెన్ లో పాతిపెట్టి టైల్స్ వేసి!ముంబాయి/చెన్నై: యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ చేసిన పనికి భర్త కుటుంబ సభ్యులతో పాటు కాలనీలో ఉంటున్న వాళ్లు, పోలీసులు షాక్ కు గురైనార… Read More
0 comments:
Post a Comment