Friday, May 29, 2020

దేశం ఆశ్చర్యపోయే విషయం చెప్తామన్న కేసీఆర్ .. సస్పెన్స్ పెట్టిన తెలంగాణా సీఎం

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజానీకమే కాదు, దేశం మొత్తం ఆశ్చర్యపోయే వార్త త్వరలో చెబుతానని పేర్కొన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానన్నారు. కేసీఆర్ పడితే మొండిపట్టు పడతాడని ఆయన తన గురించి తాను చెప్పుకున్నారు. ఇక రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు త్వరలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xf9aO1

Related Posts:

0 comments:

Post a Comment