న్యూఢిల్లీ: మే 31తో కరోనా లాక్డౌన్ వ్యవధి ముగుస్తుండటం, అయినప్పటికీ దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. గురువారం రాత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్ షా.. శుక్రవారం ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా లాక్డౌన్: నలుగురిలో ఒకరు నిరుద్యోగులుగా, రూరల్ కంటే పట్టణాల్లోనే ఎక్కువ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eweBOp
మోడీతో అమిత్ షా భేటీ: కరోనా, లాక్డౌన్పై కీలక చర్చ, పొడిగింపుపై రేపే ప్రకటన?
Related Posts:
అంతర్వేదిలో కొత్త రథం నిర్మాణం ప్రారంభం- టెండర్లు లేకుండా ఎలా అప్పగిస్తారన్న చంద్రబాబుఅంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దుండగులు దగ్ధం చేసిన రథం స్ధానంలో కొత్త రథం నిర్మాణ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్… Read More
గుండూరావుకు కరోనా పాజిటివ్ - ఇప్పటికే ఓ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బలి - కర్ణాటకలో సీన్ ఇదికర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్యే, తమిళనాడు, గోవా, పాండిచేరి వ్యవహారాల ఏఐసీసీ ఇన్ చార్జి దినేశ్ గుండూరావు కరోనా కాటుకు గురయ్యారు. తనకు వైరస్ సోకిన… Read More
జస్వంత్ సింగ్: వాజపేయికి ‘హనుమంతుడు’ ఎలా అయ్యారు?భారతదేశ విదేశాంగ, ఆర్థిక, రక్షణ మంత్రిగా బాగా గుర్తింపు పొందిన కొద్దిమంది నాయకులలో జస్వంత్ సింగ్ ఒకరు. విదేశాంగ మంత్రిగా ఆయన ఎదుర్కొన్న అతి పెద్ద సవా… Read More
2022 ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్తో కాంగ్రెస్ సీఎం మంతనాలు: అంతా సిద్ధమేన్యూఢిల్లీ: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను పంజాబ్ కాంగ్రెస్ ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంల… Read More
బీజేపీ ఆపరేషన్ 2023..తెలంగాణలో అధికారం లక్ష్యంగా..డీకే అరుణ , డా.కే లక్ష్మణ్భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడంతో, జాతీయ కార్యవర్గంలో చోటుదక్కిన తెలుగు రాష్ట్రాల నాయకులు, పార్టీని బలోపేతం చేయడానికి దృష్టి సారిస్త… Read More
0 comments:
Post a Comment