Friday, May 29, 2020

మోడీతో అమిత్ షా భేటీ: కరోనా, లాక్‌డౌన్‌పై కీలక చర్చ, పొడిగింపుపై రేపే ప్రకటన?

న్యూఢిల్లీ: మే 31తో కరోనా లాక్‌డౌన్ వ్యవధి ముగుస్తుండటం, అయినప్పటికీ దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. గురువారం రాత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అమిత్ షా.. శుక్రవారం ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా లాక్‌డౌన్: నలుగురిలో ఒకరు నిరుద్యోగులుగా, రూరల్ కంటే పట్టణాల్లోనే ఎక్కువ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eweBOp

Related Posts:

0 comments:

Post a Comment