కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా-లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.మైదుకూరు-బద్వేలు హైవేపై డి.అగ్రహారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇన్నోవా ప్రయాణికులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి కడప జిల్లాలో ఓ వివాహానికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వచ్చిన లారీ చిత్తూరు నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lCrugv
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇన్నోవా-లారీ ఢీ.. నలుగురు అక్కడికక్కడే మృతి...
Related Posts:
సీబీఐ కార్యాలయంపై పోలీస్ నజర్... తాత్కాలిక డైరెక్టర్ నియామకంఢిల్లీ : అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి మరోసారి తప్పించింది హై పవర్ కమిటీ. ఆయనపై ఆరోపణలు రావడంతో ఇటీవల ఆ పదవి నుంచి తప్పించింది కేంద్రం. … Read More
వన్ స్టేట్.. వన్ నెంబర్... ఇకపై ఏపీ వాహనాలకు 39 సిరీస్అమరావతి : ఏపీ రవాణా శాఖ సరికొత్త నిర్ణయానికి పచ్చజెండా ఊపింది. వన్ స్టేట్.. వన్ నెంబర్ విధానాన్ని తెరపైకి తీసుకురానుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ లో కొత్త వా… Read More
'చిరంజీవి, వైయస్లపై నేను చెప్పిందే జరిగింది, మోడీకి సపోర్ట్ చేయవద్దని అద్వాని నన్ను అడిగారు'విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని, అలాగే ప్రత్యేక హోదా కూడా అవసరం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గురువారం … Read More
టిడిపిలో అశోక్బాబు అధికారిక ఎంట్రీ : ఎమ్మెల్సీ పదవికి హామీ : పార్టీలో భిన్నాభిప్రాయాలు..!ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు అధికారికంగా టిడిపిలోకి ఎంట్రీ ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం మేరకు అశోక్బాబు ఈ నెలాఖరులోగా టిడిపిలో చ… Read More
జగన్ అలా..కార్యకర్తలు ఇలా : ఎక్కడ లోపం : వైసిపి లో ఇదే చర్చ..!పాదయాత్ర ముగిసింది. జగన్ శ్రీవారి దర్శనం కోసం తిరపతి వచ్చారు. అలిపిరి నుండి కాలినడక తిరుమల చేరుకు న్నారు. విఐపి దర్శనానికి అవకాశం ఉన్నా.… Read More
0 comments:
Post a Comment