కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా-లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.మైదుకూరు-బద్వేలు హైవేపై డి.అగ్రహారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇన్నోవా ప్రయాణికులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి కడప జిల్లాలో ఓ వివాహానికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వచ్చిన లారీ చిత్తూరు నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lCrugv
Friday, August 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment