కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా-లారీ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.మైదుకూరు-బద్వేలు హైవేపై డి.అగ్రహారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇన్నోవా ప్రయాణికులు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి కడప జిల్లాలో ఓ వివాహానికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎదురుగా వచ్చిన లారీ చిత్తూరు నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lCrugv
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇన్నోవా-లారీ ఢీ.. నలుగురు అక్కడికక్కడే మృతి...
Related Posts:
సెల్ఫీల పిచ్చి.. కేసులు నమోదు.. స్మార్ట్ఫోన్లతో తంటాలుహైదరాబాద్ : సెల్ఫీల పిచ్చి పీక్ స్టేజీకి చేరింది. చేతిలో సెల్లుందని లెక్కలేనన్ని సొల్లు ఫోటోలు తీస్తున్నారు. సమయం, సందర్భం జాన్తా నై.. క్లిక్మనిపించడ… Read More
ఇండియన్ ఐటీ కంపెనీలపై మరో పిడుగు..హెచ్1బీ వీసా ఫీజు పెంచనున్న అమెరికా..హెచ్1బీ వీసాల విషయంలో ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్న అగ్రరాజ్యం అమెరికా మరో పిడుగు వేసింది. యూఎస్కు ఉద్యోగుల్ని పంపే ఇండియన్ ఐటీ కంపెనీలపై మరి… Read More
ఐసీఎస్ జాబితాలో ముగ్గురు కేరళ నివాసులు, కోర్టులో చార్జ్ షీట్, శ్రీలంక బాంబు పేలుళ్లతో !తిరువనంతపురం: ప్రపంచంలోనే క్రూరమైన ఉగ్రవాదులుగా గుర్తింపు పొందిన ఐఎస్ఐఎస్ (ఐసీస్) ఉగ్రవాదులు కేరళలో గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగించడానికి సి… Read More
చంద్రబాబు ఓటమిని అంగీకరించలేకనే ప్రాణం లేని ఈవీఎంలపై ఆరోపణలు : జీవీఎల్వీవీ ప్యాట్ స్లిప్ల్లను యాబై శాతం కాదు, వంద శాతం స్లిప్లను వందసార్లు లెక్కించినా ఏపి సీఎం చంద్రబాబునాయుడు ఇంటికి పోవడంఖాయమని అన్నారు బీజేపీ రాజ్యసభ … Read More
లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం అఘోరాలు, హఠయోగులతో పూజలుభోపాల్: లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న నాయకులు అనేక మార్గాలను వెదుకుతుంటారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి అనేక వేషాలు… Read More
0 comments:
Post a Comment