Friday, May 29, 2020

ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూత

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ వ్యవస్థాపకుడు అజిత్ జోగి(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతో బాధపడుతున్న ఆయన రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అజిత్ జోగి మరణ వార్తను ఆయన తనయుడు అమిత్ జోగి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 1946 ఏప్రిల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eHJ4t5

Related Posts:

0 comments:

Post a Comment