Sunday, May 3, 2020

సెల్యూట్ టు కరోనా వారియర్స్: గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్లతో పూల వర్షం

హైదరాబాద్: కరోనా మహమ్మారిని పారద్రోలడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వైద్యులకు దేశ వ్యాప్తంగా అరుదైన గౌరవం లభించింది. భారత ఆర్మీ ప్రకటించిన మేరకు కోవిడ్ ఆస్పత్రుల వైద్యులపై హెలికాప్టర్లతో పూల వర్షం కురిపించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, పోలీసులను సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VW8JYk

Related Posts:

0 comments:

Post a Comment