కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నుంచి వలస కూలీలకు సడలింపు ఇస్తూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. వలస కూలీలకు అనుమతిపై ఇవాళ నిర్వహించిన సమీక్షా సమావేశంలో జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. వలస కూలీలకు తప్ప మిగిలిన వారికి ఎలాంటి అనుమతులు లేవని జగన్ స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KU4juP
వలస కూలీలు తప్ప ఎవరూ రావొద్దు- తేల్చిచెప్పిన ఏపీ సర్కార్ - అర్ధం చేసుకోమన్న జగన్...
Related Posts:
నిన్నటిదాకా బీఫ్.. ఇప్పుడు పోహ.. దేశ ద్రోహం.. : బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలుకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ పట్టిక(NPR),పౌరసత్వ సవరణ చట్టం(CAA)లపై దేశవ్యాప్తంగా నిరసనలు,ఎడ తెగని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వ… Read More
కపటం ఎరుగని కడప బిడ్డతో 150 అమాయకపు దొంగలు ..వైసీపీ సినిమా... గోరంట్ల వ్యంగ్యంతెలుగుదేశం పార్టీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు . నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ నేతలు అసెంబ్లీలో మాట్లా… Read More
వీడియో వైరల్ : వైరస్కు కారణం గబ్బిలమని తెలిసినా.. ఈ యువతి ఆ సూప్ను తింటోందిచైనాతో పాటు ఇతర దేశాలను కూడా కరోనరీ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చాలా మంది మృతి చెందారు. కరోనరీ వైరస్కు కారణం కొన్ని జంతువులే అని శ… Read More
తహశీల్దార్ కార్యాలయాలే టార్గెట్: ఏసీబీ మెరుపుదాడులు: అదుపులో సిబ్బంది..!అమరావతి: అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులకు దిగారు. తహశీల్దార్ కార్యాలయాలను టార్గెట్గా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా దాడులను చేపట్టారు. దాదాపు అ… Read More
తహశీల్దార్ విజయారెడ్డి లాగే హతమార్చుతా: ప్రభుత్వ భూమి పట్టా కోసం బెదిరించిన పురుషోత్తం అరెస్ట్పురుషోత్తం.. అంటే పురుషులలో ఉత్తముడు అని అర్థం. కానీ ఆ పేరు పెట్టుకున్న ఇతడు మాత్రం ఉత్తముడు కాదు అదముడు. అబద్దాలు చెబుతూ అందినకాడికి దోచుకుంటున్నాడు.… Read More
0 comments:
Post a Comment