తిరుపతి: రాయలసీమలోనే అత్యధికంగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎవరూ మాట్లాడరని అన్నారు. తాను ఎవరికీ భయపడనని, తాను తెగించి మాట్లాడుతున్నానని అన్నారు. తాను ఎప్పుడూ ధర్మం గురించే మాట్లాడతానని అన్నారు. సోమవారం ఆయన తిరుపతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35UXGRf
జగన్ రెడ్డి! మతం మారినాక కులం ఎందుకు?: ‘ధర్మం’పై పవన్ కళ్యాణ్, బీజేపీవాళ్లు కాదంటూ క్లారిటీ
Related Posts:
భీమిలి నుండి సబ్బంహరి : కర్నూలు బరిలో టిజి భరత్ : రాధాకు దక్కని సీటు : వైసిపి టార్గెట్ ఫిక్స్ఏపిలో పోటీ చేసే అభ్యర్దుల తుది జాబితాను టిడిపి విడుదల చేసింది. కొద్ది రోజులుగా కొన్ని స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఆ స్థానాల విషయంలో టిడి… Read More
మరో మైనర్ బాలికపై దారుణం .. ఆరునెలల గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు పరారీఏం మారలేదు. ఏ రాష్ట్రంలో చూసినా, మారుమూల ప్రాంతాల్లో చూసినా కామాంధుల పైశాచికత్వానికి మైనర్ బాలికలు బలైపోతూనే ఉన్నారు. అనునిత్యం మైనర్ బాలికలపై లైంగిక … Read More
7 మాకొద్దు, 80 మీరే తీసుకోండి.. కాంగ్రెస్ పార్టీకి మాయావతి ఝలక్?లక్నో : కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీజేపీని ఒంటరిగా ఓడించే సత్తా తమ కూటమికి ఉందన్నారు. ఉత్తర్ప్రదేశ్లో బీఎస్పీ- … Read More
గాజువాక నుండి పవన్ : 1 లోక్సభ..13 అసెంబ్లీ స్థానాలకు : జనసేన జాబితా విడుదల..!ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల మలి విడత జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాన్ విడుదల చేసారు. ఒంగోలు లోక్సభ తో పాటుగా 13 శాసనసభా స్థానాలకు… Read More
లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు 36 కొత్త గుర్తులుహైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నవారికి 36 గుర్తులను కేటాయించింది ఎన్నికల సంఘం. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలోన… Read More
0 comments:
Post a Comment