తిరుపతి: రాయలసీమలోనే అత్యధికంగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎవరూ మాట్లాడరని అన్నారు. తాను ఎవరికీ భయపడనని, తాను తెగించి మాట్లాడుతున్నానని అన్నారు. తాను ఎప్పుడూ ధర్మం గురించే మాట్లాడతానని అన్నారు. సోమవారం ఆయన తిరుపతిలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నా భార్యకు అదే చెప్పా: శబరిమల ఆలయ ప్రవేశంపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35UXGRf
జగన్ రెడ్డి! మతం మారినాక కులం ఎందుకు?: ‘ధర్మం’పై పవన్ కళ్యాణ్, బీజేపీవాళ్లు కాదంటూ క్లారిటీ
Related Posts:
విజయసాయిరెడ్డికి ఝలక్: ఆయన ఎంపిక చెల్లదు: అధికారం దక్కినా..అప్పుడే..!ఏపీలో ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డికి ఝలక్. ఒలంపిక్ అసోసియేషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా.. లేని పదవిని సృష్… Read More
హింది భాష అవసరమా మిత్రమా, కన్నడ, తెలుగు, తమిళ భాషలు, అది ఎలా సాధ్యం అవుంది: సీఎం !బెంగళూరు: త్రిభాష సూత్రం పేరుతో ఒక్క భాషను బలవంతంగా ప్రజల మీద రుద్దడం మంచిదికాదని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభిప్రయం వ్యక్తం చేశారు. తా… Read More
అది మా మేనిఫెస్టోలో ఉంది..కచ్చితంగా ఆ బిల్లును సభలో మళ్లీ ప్రవేశపెడతాం: రవిశంకర్ ప్రసాద్న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లుపై కేంద్రం మళ్లీ దృష్టి సారించింది. ట్రిపుల్ తలాక్ను నిషేధిస్తూ బిల్లును లోక్సభలో మళ్లీ ప్రవేశపెడతామని… Read More
గ్రూప్ -2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ : నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశంహైదరాబాద్ : గ్రూపు-2 అభ్యర్థుల చిక్కుముళ్లు వీడిపోయాయి. ఎంపిక ప్రక్రియకు ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. బబ్లింగ్, వైట్నర్ వివాదంపై హైకోర్టు తీర్పు… Read More
ఆదివాసీల విజయం: ఆ ప్రాంతంలో మైనింగ్ అనుమతులకు నో చెప్పిన జగన్ సర్కార్విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో అనుమతులు లేని మైనింగ్లకు చెక్ పెట్టింది ప్రభుత్వం. గత కొద్దిరోజులుగా గిరిజనులు నివాసముండే ప్రాంతాల్లో గ్… Read More
0 comments:
Post a Comment