అహ్మదాబాద్: ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ దరువల్ల(90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్లోని ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. దరువల్లాకు ఇద్దరు కుమారులు నస్తుర్, ఫర్దూన్, ఒక కూతురు నజ్రీన్ ఉన్నారు. నిమోనియా లక్షణాలతో వారం రోజుల క్రితం దరువల్ల ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్పై ఉంచారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36FYbjT
ప్రముఖ జ్యోతిష్కుడు బెజన్ కన్నుమూత: ప్రధాని దిగ్భ్రాంతి
Related Posts:
జేసీ దివాకర్రెడ్డిపై పోలీసుల ఫిర్యాదు . బూట్ల వ్యాఖ్యలపై కేసు నమోదు...మాజీ ఎంపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల తీరుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు అయింది. జేసీ వ్యాఖ్యలపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన అనం… Read More
ఆ మాట అనడానికి మమతకు ఎంత ధైర్యం?: బెంగాల్ సీఎంపై కేంద్ర మంత్రి నిర్మల ఫైర్కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనని చెప్పడమే కాకుండా, ఈ అంశంపై ఐక్యరాజ్యసమితితో రిఫరెండం నిర్వహించాలని డిమ… Read More
ఇండియా గేట్ దగ్గర ప్రియాంక బైఠాయింపు.. రంగంలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తోందని ఆ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ప్రకటించి… Read More
jharkhand poll: బీజేపీతో బంధం వీడనిది, కమలంతోనే దోస్తి అంటోన్న ఏజేఎస్యూజార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేజీ రెండోస్థానానికి పరిమితమవుతోందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఆ పార్టీ మెజార్టీ మార్క్కు ఆమడదూరంలో నిలిచిపోతుందని … Read More
జాతియ రహాదారిపై బైఠాయించిన దేవినేనిఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పును తీవ్రంగా టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ చేసిన ప్రకటనపై భగ్గుమంటున్న టీడీపీ … Read More
0 comments:
Post a Comment