Friday, May 29, 2020

మొన్నటి వరకూ విమానాలకు కరోనా దెబ్బ.!ఇప్పుడు మిడతల వంతు.!వణికిపోతున్న పైలెట్స్..!

ఢిల్లీ/హైదరాబాద్ : కంటికి కనిపించని కరోనా వైరస్ మొన్నటి వరకూ కరతాళ నృత్యం చేసింది. కరోనా వైరస్ భయంతో మొత్తం ప్రపంచ దేశాలు షట్ డౌన్ ఐన పరిస్తితులు తలెత్తాయి. అత్యవసర సేవలు మినహా మొత్తం వ్యవస్ధలు మూతపడ్డాయి. కంటికి కనిపించని వైరస్ సృష్టిస్తున్న మారణహోమం ముందు తలవంచుకుని నిలబడ్డాం తప్ప ఎదురుతిరిగే సాహసం మాత్రం చేయలేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36FCQah

Related Posts:

0 comments:

Post a Comment