ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా వ్యవహారం ‘నిమ్మగడ్డ వర్సెస్ జగన్'గా మరిన్ని మలుపులు తిరుగుతోంది. కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు కోరగా, ఆ వినతుల్ని తిరస్కరిస్తూ ఎస్ఈసీ ముందుకువెళ్లారు. ఎలాగైనా సరే నోటిఫికేషన్ నిలుపుదలకు ప్రయత్నిస్తోన్న జగన్ సర్కారుకు నిమ్మగడ్డ తన వ్యాఖ్యలతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NritI5
Sunday, January 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment