న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు దేశాలు అనేక చర్యలు చేపడుతుంటే.. ఆ మహమ్మారిని సాకుగా చూపి ఉగ్రవాదులను వదిలేసే కార్యక్రామన్ని చేపట్టింది పాకిస్థాన్. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్ సోకకూడదనే కారణంతో పాక్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న ఖైదీలను వారి ఇళ్లకు పంపేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WgAgCI
కరోనాను వాడుకుంటున్న పాక్: హఫీజ్ సయీద్ సహా 50 మంది ఉగ్రవాదుల విడుదల
Related Posts:
తేజస్వీ యాదవ్కి పట్టం కట్టిన సోషల్ మీడియా.. నితీశ్ కుమార్ కన్నా 9 రెట్ల ఫాలొవర్లు ఎక్కువప్రజలకు ఏదీ చెప్పాలన్న సోషల్ మీడియా వేదిక అవుతోంది. దానిని కొందరు రాజకీయ నేతలు కరెక్టుగా ఉపయోగించుకుంటున్నారు. 2014కి ముందు ప్రధాని మోడీ కూడా అలానే వా… Read More
సీఎం అవినీతిపై సీబీఐ విచారణ... హైకోర్టు సంచలన ఆదేశాలు... షాక్లో బీజేపీ నేతలు...ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై హ… Read More
చైనా మ్యాప్లో లడఖ్- ట్విట్టర్ సమాధానంపై అసంతృప్తి- చర్యలకు సిద్ధమవుతున్న కేంద్రం..మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తమ తాజా మ్యాప్లో భారత్లోని లడఖ్ను చైనాలో భాగంగా చూపడంపై కేంద్రం మండిపడుతోంది. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇచ్చిన వివరణ… Read More
మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -‘ట్రావెన్కోర్’ ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా భూములిచ్చిన స్థానిక రైతులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టగా, మూడు రాజధానులకు అనుకూలంగా పో… Read More
ముంబై-హైదరాబాద్ మార్గంలో బుల్లెట్ ట్రైన్... ఎన్హెచ్ఆర్సీఎల్ నుంచి కీలక అప్డేట్...ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్కు వేగంగా అడుగులు పడుతున్నాయి. 711కి.మీల ఈ మార్గంలో బుల్లెట్ రైలును తీసుకొచ్చేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పో… Read More
0 comments:
Post a Comment