Sunday, May 3, 2020

కరోనాను వాడుకుంటున్న పాక్: హఫీజ్ సయీద్ సహా 50 మంది ఉగ్రవాదుల విడుదల

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశాలు అనేక చర్యలు చేపడుతుంటే.. ఆ మహమ్మారిని సాకుగా చూపి ఉగ్రవాదులను వదిలేసే కార్యక్రామన్ని చేపట్టింది పాకిస్థాన్. జైళ్లలో ఉన్న ఖైదీలకు వైరస్ సోకకూడదనే కారణంతో పాక్ ప్రభుత్వం జైళ్లలో ఉన్న ఖైదీలను వారి ఇళ్లకు పంపేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WgAgCI

Related Posts:

0 comments:

Post a Comment