Sunday, January 24, 2021

నిమ్మగడ్డ నోటిఫికేషన్‌పై యువ ఓటర్లు భగ్గు: 3.6 లక్షలమందికి పైగా: హైకోర్టులో ధూలిపాళ్ల పిటీషన్

అమరావతి: రాష్ట్రంలో వచ్చేనెల 5వ తేదీ నుంచి నాలుగు దశల్లో నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికల వ్యవహారం.. అనూహ్య మలుపు తిరిగింది. ఈ వివాదంలోకి యువతరం ప్రవేశించినట్లు కనిపిస్తోంది. ఎన్నికలను నిర్వహించడానికి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్.. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వేళ.. మరో పిటీషన్ దాఖలైంది. గుంటూరు జిల్లాకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39cmHMb

Related Posts:

0 comments:

Post a Comment