అమరావతి: రాష్ట్రంలో వచ్చేనెల 5వ తేదీ నుంచి నాలుగు దశల్లో నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికల వ్యవహారం.. అనూహ్య మలుపు తిరిగింది. ఈ వివాదంలోకి యువతరం ప్రవేశించినట్లు కనిపిస్తోంది. ఎన్నికలను నిర్వహించడానికి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్.. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వేళ.. మరో పిటీషన్ దాఖలైంది. గుంటూరు జిల్లాకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39cmHMb
Sunday, January 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment