గుంటూరు: రాష్ట్రంలో ప్రస్తుతం అందరి దృష్టి పంచాయతీ ఎన్నికల మీదే నిలిచింది. తొలిదశ ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన నోటిఫికేషన్ను కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం ఏ మాత్రం ఆసక్తి కనపర్చట్లేదు. విధులను బహిష్కరించడానికి, సమ్మెకు వెళ్లడానికీ వెనుకాడట్లేదు. ఈ వివాదం కాస్తా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MdVCiJ
Sunday, January 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment