Thursday, May 7, 2020

రాయగఢ్ పేపర్ మిల్లులో గ్యాస్ లీకేజ్ ... విశాఖ ఘటన మరవకముందే మరో ఘటన

ఏపీలో ఎల్జీ పాలిమర్స్ వద్ద విష వాయువుల లీకేజ్ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది . ఇక ఈ ఘటనలో తీవ్రంగా అస్వస్థత పాలైన చాలా మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి 11 మంది మరణించారు . ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ లీకేజ్ ఘటన మరచిపోక ముందే ఛత్తీస్‌ గడ్ రాష్ట్రంలోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b8YmEZ

Related Posts:

0 comments:

Post a Comment