ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ల లొల్లి కొనసాగుతుంది . ఏపీ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎవరికీ అర్థంకాని విధంగా ఉంది . కొత్తగా ఏపీ ప్రభుత్వం పింఛన్ పథకం విషయంలో తీసుకున్న నిర్ణయాలు అందరినీ సంతోషంలో ముంచెత్తాయి. అయితే కొత్త మార్గదర్శకాలతో ఊహించని చిక్కు ఇప్పుడు పెన్షన్ లబ్దిదారులను నిద్ర పోనివ్వటం లేదనే భావన వ్యక్తమవుతున్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37LrS2M
Thursday, January 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment