సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇంటర్ పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. గురువారం నుంచి కోడింగ్ చేపట్టినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు గతేడాది ఫీజులే వసూల్ చేయాలని స్పష్టంచేశారు. నెలవారీగా మాత్రమే ఫీజు వసూల్ చేయాలని.. క్వార్టర్లీ పేరుతో ఫీజు కలెక్ట్ చేయొద్దని చెప్పారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WzcaTZ
9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు, 33 సెంటర్లలో స్పాట్ వాల్యూయేషన్: మంత్రి సబిత
Related Posts:
కరోనా : ఇదీ జరిగింది.. ఇకనైనా ఆపండి భాయ్.. సంచలన వీడియో..ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారత్లో కరోనా వ్యాప్తికి కొత్త ఎపిసెంటర్గా మారిందన్నది రెండు రోజులుగా వార్తల్లో ఎక్కువగా నానుతున్న అంశం. దాదాపు 1000 … Read More
ఏపీలో కరోనా విలయంపై సీఎం జగన్.. మర్కజ్తో సీన్ రివర్స్.. లాక్డౌన్ సడలింపులు..‘‘ఎవరికైనా కరోనా వైరస్ సోకితే వాళ్లు పాపం చేసినట్లుకాదు. ఏదో అయిపోతుందని భయపడాల్సిన పనికూడాలేదు. నిజానికి కరోనా వైరస్ జ్వరం లాంటిదే. ఇంట్లో ఉండి చికిత… Read More
కరోనా ఎఫెక్ట్ : సింగరేణి కీలక నిర్ణయం.. గనులు బంద్.. లేఆఫ్ అమలుకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక్క సింగరేణిలో మాత్రం యథావిధిగా బొగ్గు ఉత్పత్తి కొనస… Read More
Coronavirus దెబ్బ: కర్ణాటకలో ప్రజలకు ప్రతిరోజూ 7. 5 లక్షల లీటర్ల పాలు ఫ్రీ, సూపర్ సీఎం !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) వ్యాధిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో సహ … Read More
భర్తలను వేధించొద్దు, మేకప్ వేసుకోండి: మహిళలకు మలేషియా కరోనా టిప్స్, చివరకు ఏమైందంటే.?కౌలాలంపూర్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ నుంచి తప్పించుకోవడానికి ప్రపంచంలోని అనేక దేశాలు లాక్డౌన్ను తమ తమ దేశాల్లో అమలు చేస్తున్నాయి. ల… Read More
0 comments:
Post a Comment