Thursday, January 30, 2020

కన్నకొడుకుల్ని ఆ స్థితిలో చూసి.. కుప్పకూలిన తండ్రి.. ఆ వెంటనే తల్లి మృతి.. భైంసాలో విషాదం

కొడుకులిద్దరూ జైలుపాలు కావడాన్ని తట్టుకోలేక ఓ వృద్ద జంట ప్రాణాలు కోల్పోయిన ఘటన భైంసాలో విషాదం నింపింది. మత కలహాల కేసులో అరెస్టయిన ఇద్దరు కొడుకుల్ని కోర్టులో పోలీసు బేడీలతో చూసి తట్టుకోలేక ఆ తండ్రి అక్కడే కుప్పకూలిపోయాడు. కొద్ది నిమిషాల వ్యవధిలో తల్లి కూడా గుండెపోటుతో చనిపోయింది. వీళ్లిద్దరి అంత్యక్రియలకు మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో జనం పాలుపంచుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uO9W8I

Related Posts:

0 comments:

Post a Comment