కొడుకులిద్దరూ జైలుపాలు కావడాన్ని తట్టుకోలేక ఓ వృద్ద జంట ప్రాణాలు కోల్పోయిన ఘటన భైంసాలో విషాదం నింపింది. మత కలహాల కేసులో అరెస్టయిన ఇద్దరు కొడుకుల్ని కోర్టులో పోలీసు బేడీలతో చూసి తట్టుకోలేక ఆ తండ్రి అక్కడే కుప్పకూలిపోయాడు. కొద్ది నిమిషాల వ్యవధిలో తల్లి కూడా గుండెపోటుతో చనిపోయింది. వీళ్లిద్దరి అంత్యక్రియలకు మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో జనం పాలుపంచుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uO9W8I
కన్నకొడుకుల్ని ఆ స్థితిలో చూసి.. కుప్పకూలిన తండ్రి.. ఆ వెంటనే తల్లి మృతి.. భైంసాలో విషాదం
Related Posts:
ఉద్యోగినితో హాట్ లిప్లాక్: కోవిడ్ రూల్స్ బ్రేక్: పదవిని పోగొట్టుకున్న బ్రిటన్ మంత్రిలండన్: తన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో పెట్టుకున్న లిప్లాక్ వ్యవహారం.. బ్రిటన్ ఆరోగ్యమంత్రి మ్యాట్ హాన్కాక్ పదవిని ఊడగొట్టింది. కరోనా వైర… Read More
Fact Check : రైతు నేత రాకేశ్ టికాయిత్ను పోలీసులు అరెస్ట్ చేశారా...?రైతు ఉద్యమ నాయకుడు,భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అ… Read More
81 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఏమైనట్టు: అంచనాలు తగ్గించిన కేంద్రం: సుప్రీంలో అఫిడవిట్న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం పూర్తిగా తన పరిధిలోకి తీసుకున్న తరువాత.. వ… Read More
ఖబడ్దార్ కేసీఆర్ ... గజదొంగ నువ్వే .. వైఎస్సార్ మహానేత నీలాగా కాదు : వైఎస్ షర్మిల వార్నింగ్తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీతో రాజకీయ ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నదివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిలా రెడ్డి సీఎం కేసీఆర్… Read More
Rasi Phalalu (27th Jun 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment