Thursday, January 30, 2020

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన పట్ల కర్ణాటక అభ్యంతరం: జగన్‌కు లేఖ..!

బెంగళూరు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యాబోధనను కొనసాగించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తోన్న ప్రయత్నాల పట్ల కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఇంగ్లీషులో విద్యాబోధన కొనసాగించే పరిస్థితుల్లో కన్నడ భాష మనుగడ ఉనికి ప్రశ్నార్థకమౌతుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వైఎస్ జగన్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36DjfFS

0 comments:

Post a Comment