బెంగళూరు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషులో విద్యాబోధనను కొనసాగించే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తోన్న ప్రయత్నాల పట్ల కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది. ఇంగ్లీషులో విద్యాబోధన కొనసాగించే పరిస్థితుల్లో కన్నడ భాష మనుగడ ఉనికి ప్రశ్నార్థకమౌతుందని కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై వైఎస్ జగన్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36DjfFS
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన పట్ల కర్ణాటక అభ్యంతరం: జగన్కు లేఖ..!
Related Posts:
ఛలో ట్యాంక్ బండ్ పై అణచివేత..! ఫ్లై ఓవర్ల మూసివేత..! నగరం నుండి కార్మికుల గెంటివేత..!!హైదరాబాద్ : ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె 37వ రోజుకు చేరుకుంది. గత 37 రోజులుగా వివిధ రూపాల్లో తమ నిరసనను ప్రభుత్వానికి తెలుపుతూనే ఉన్నారు ఆర్టీసి… Read More
సుప్రీం తీర్పు నవభారత నిర్మాణానికి పునాది.. సరికొత్త భారతాన్ని రచిద్దాం.. మోడీరామమందిర నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వంపై మరింత బాధ్యతను పెంచింది అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఈ తీర్పు అనేక సమస్యలకు పరిష్కా… Read More
Ayodhya verdict: బాల్ థాక్రే సహా వారినే గుర్తు చేసుకోవాలి: అయోధ్యకు వెళతానంటూ ఉద్ధవ్ముంబై: అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తుది తీర్పుపై శివసేన అధినే ఉద్ధవ్ థాక్రే హర్షం వ్యక్తం చేశారు. అ… Read More
ఏపీ ఇంగ్లీష్ మీడీయంలో మార్పులు...ఏపీలో ఇంగ్లీష్ మీడీయం ప్రవేశపెట్టడడంపై దుమారం రేగిన నేపథ్యంలో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఇంగ్లీష్ను తప్పనిసరి చేయడం వల్ల రానున్న రోజుల్లో తెలు… Read More
బెర్లిన్ గోడలు బద్దలైన రోజే.. సుప్రీం తీర్పు దేశవాసుల్ని ఏకం చేసింది.. మోడీ భావోద్వేగ ప్రసంగంభారత్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఈ రోజు (నవంబర్ 9వ తేదీ) అరుదైన దృశ్యం ఆవిష్కరించింది. భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నంగా నిలిచింది అని అని ప్రధా… Read More
0 comments:
Post a Comment