Thursday, January 30, 2020

అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను నిజం చేశారు: ఢిల్లీ ఎన్నికల వాయిదా కోసం బీజేపీ కుట్ర: ఆప్, సీపీఐ..!

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు నిరసనగా దేశ రాజధానిలో ఆందోళన చేపట్టిన జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, ప్రదర్శనకారులపై రామ్ భగత్ గోపాల్ శర్మ అనే యువకుడు కాల్పులు జరపడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), సీపీఐ నిప్పులు చెరుగుతున్నాయి. వందలాది మంది విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OcREoD

Related Posts:

0 comments:

Post a Comment