న్యూఢిల్లీ: ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జామియా ప్రాంతంలో రాంభగత్ గోపాల్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు నిరసనలు తెలుపుతున్న క్రమంలో గోపాల్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జామా మసీదు ఎంట్రీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2REUfKo
ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత.. కాల్పులకు ముందు ఫేస్బుక్ లైవ్లో నిందితుడు
Related Posts:
ఆ వీడియో అద్భుతం: ప్రధాని మోడీకి థ్యాంక్స్ అంటూ ఇవాంక ట్రంప్వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ… Read More
కరోనా లక్షణాలతో విజయవాడలో దంపతుల మృతి .. ఐసోలేషన్ కు వారి పిల్లలు, బంధువులుఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏపీలో 40 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఇప్పుడు కలకలంగా మారింది. ఒక్కసారిగా… Read More
సీఎం కేసీఆర్! వారికీ కోతలేనా? ఇది ఎంత మాత్రమూ సరికాదంటూ రేవంత్ రెడ్డిహైదరాబాద్: కరోనావైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క… Read More
కరోనా : నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లొచ్చిన తెలంగాణ ఉద్యోగి.. దెబ్బకు సచివాలయం ఖాళీ..తెలంగాణను నిజాముద్దీన్ మర్కజ్ టెన్షన్ వెంటాడుతోంది. హైదరాబాద్లోని తాత్కాలిక సచివాయలం బీఆర్కే భవన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్వో అధికారి కూడా మార్చి 13-15… Read More
భూగర్భంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి.. ‘మర్కజ్’ తర్వాత మైనర్లు గజగజ..‘బ్రేక్ ద చైన్' అనేది కరోనా వ్యతిరేక పోరాటానికి ట్యాగ్ లైన్. చైన్ బ్రేక్ కావడానికి ముందు అసలు లీడ్ ఎక్కడుందో కనిపెట్టడం కూడా చికిత్సలో ముఖ్యాంశమవుతుంద… Read More
0 comments:
Post a Comment