కరోనా లాక్ డౌన్ కారణంగా రెండు నెలలకుపైగా నిలిచిపోయిన విమానం సర్వీసులు సోమవారం పున:ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సర్వీసులకు ఏ దేశమూ అంగీకరించని నేపథ్యంలో డొమెస్టిక్ సర్వీసులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎయిర్ పోర్టుల్లో జనం సందడి కనిపించింది. కానీ అనూహ్యరీతిలో పదుల కొద్దీ సర్వీసులు సడెన్ గా రద్దైపోవడంతో ఎయిర్ పోర్టుల్లో తీవ్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XtDGTi
తొలిరోజే భారీగా ఫ్లైట్ సర్వీసులు రద్దు.. ఎయిర్పోర్టుల్లో గందరగోళం..
Related Posts:
మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి అస్వస్థత.. ఎయిమ్స్కు తరలింపు..?ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్నారని జైలు అధికారులు తెలిపారు. దీ… Read More
21 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు: అధికారులపైనా..అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 21 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అర్హత లేకపోయినా ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్నట్లు … Read More
దేశంలో తొలి కార్పొరేట్ రైలు ‘తేజస్’: ప్రత్యేకతలెన్నో.. త్వరలో దేశ వ్యాప్తంగా!లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ‘తేజస్ ఎక్స్ప్రెస్'ను ప్రారంభించారు. ఈ రైలు రైల్వే శాఖకు సంబంధించిన ఐఆర్… Read More
ఎన్నికల సమరానికి బీజేపీ.. బ్యాంకాక్ ట్రిప్ కు రాహుల్: ప్రచార బాధ్యతల నుంచి తప్పించారా?న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ.. భారతీయ జనతాపార్టీ అగ్ర నాయకులు ప్రచార కార్యక్రమాలు, వ్యూహ, ప్రతివ్యూహాల్లో తలమునకలై ఉండగా.. కాంగ… Read More
కొట్టుకుపోయిన మూసీ ప్రాజెక్టు గేటు: వృథాగా పోతున్న నీరు, డెడ్స్టోరేజీకి వెళ్లే ప్రమాదంహైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో అతిపెద్దదైన మూసీ ప్రాజెక్టు ఆరో నంబర్ రెగ్యూలేటరీ గేటు శనివారం సాయంత్రం కొట్టుకుప… Read More
0 comments:
Post a Comment