దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో కూడవెళ్ళి అనే ప్రాంతంలో త్రేతాయుగంలో సీతమ్మ సమేతంగా శ్రీరామచంద్రస్వామి వారి కరకమలాలచే ప్రతిష్టించిన శివలింగం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రాంతం ఇతి వృత్తం ఏమిటనగా ..... కూడవెళ్ళి అనే పేరు ఎలా వచ్చిందంటే రెండు వాగుల సంఘమ స్థలం (కలిసి ప్రవహించేవి ) ఇక్కడి దేవాలయ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G84SAL
Sunday, February 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment