అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్తులు వేలం వేయాలన్న నిర్ణయాన్ని అధికార పార్టీ ఎంపీనే అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరర్ధక ఆస్తుల పేరుతో భూములను వేలం వేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు. ‘తండ్రి శవాన్నే తాకట్టు పెట్టిన వ్యక్తి.. దేవుడి మాన్యాలను వదిలిపెడతాడా?’ ఆస్తుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d0SNdv
Monday, May 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment