హైదరాబాద్ : ప్రజల్లో చైతన్యం పెరిగిందా? పాలకులను ప్రశ్నించే తత్వం కనిపిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కు అలాంటి పరిస్థితి ఎదురైంది. సామాన్యుడు విదిల్చిన బాణానికి ఆయన జరిమానా కట్టాల్సి వచ్చింది. నో పార్కింగ్ జోన్ లో తన వాహనం పార్కింగ్ చేసినందుకు.. ప్రథమ పౌరుడు ఫైన్ కట్టక తప్పలేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D3FOqH
ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం.. హైదరాబాద్ ప్రథమ పౌరుడికి జరిమానా..!
Related Posts:
పశ్చిమ బెంగాల్ వార్ .. టీఎంసీ ఉపాధ్యక్షుడిగా యశ్వంత్ సిన్హాకు చోటు , వర్కింగ్ కమిటీలోనూ స్థానంపశ్చిమ బెంగాల్ లో ఎన్నికల సందర్భంగా ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి , కేంద్ర మాజీ మంత్రి గా, బిజెపిలో సీనియర్ నాయకుడిగా పనిచేసిన యశ్వంత్ స… Read More
TDP defeat in Vijayawada Corporation Elections: ఆసక్తికర చర్చ .. సొంత పార్టీ నేతలే కొంప ముంచారా !!విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విజయం సాధిస్తామని టిడిపి జెండా ఎగరేస్తాం అని ధీమా వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ విజయవాడ కార్పొరేషన్ లో బోల్తా పడింద… Read More
క్రికెట్ ప్రేమికులకు షాకిచ్చిన గుజరాత్: ఇక ప్రేక్షకులు లేకుండా ఇంగ్లాండ్ సిరీస్: డబ్బులు..?అహ్మదాబాద్: రసవత్తరంగా సాగుతోన్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్లో.. అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఫలితంగా- ఈ సిరీస్లో ఇక మిగిలిన మ్యాచ్లన్… Read More
సమాజంలోని వ్యక్తులను ఎన్ని తరగతులుగా విభజించొచ్చు.. చాణక్య నీతి ఏం చెబుతోంది..? &nb… Read More
అది గెలుపు కాదు..వైసీపీ బలుపు: ఆ పేరు వింటే గన్నేరు పప్పుకు వణుకు: జగన్పై టీడీపీ ఫైర్విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ప్రభంజనాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ త… Read More
0 comments:
Post a Comment