రాలేగావ్: తనకు ఏదైనా జరిగితే అందుకు బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీదే అవుతుందని ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే పరోక్షంగా హెచ్చరించారు. లోకాయుక్త, లోక్పాల్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్సిద్ధిలో నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేక పోరాటంలో తనకు ఏం జరిగినా ప్రజలు ప్రధాని నరేంద్ర
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G6oBkb
నాకు ఏం జరిగినా ప్రజలు ప్రధానినే నిలదీస్తారు: అన్నాహజారే హెచ్చరిక
Related Posts:
పంతం నెగ్గించుకున్న బళ్లారి శ్రీరాములు, కాంగ్రెస్ మంత్రి బంధువుకు బీజేపీ ఎంపీ టిక్కెట్!బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ నాయకులు విడుదల చేశారు. బళ్లారి లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస… Read More
పతనంతిట్ట అభ్యర్థిపై వీడని సందిగ్ధత : రేసులో శ్రీధరన్, సురేంద్రన్తిరువనంతపురం : సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోన్న బీజేపీ, అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి స్పందిస్తోంది. ఆ నియోజకవర్గంలో అభ్యర్థికి ఉన్న క్రేజీ,… Read More
మహానుభావుడు ఎన్టీఆర్ టీడీపీ ప్రకటించి 37 ఏళ్లు... ఆయన లేడు .. ఆయన ఆశయాలైనా ఉన్నాయా ..?అమరావతి/హైదరాబాద్ : ఆ ప్రకటన అప్రతిహతం.. ఆ నిర్ణయం అజరామరం.. ఏ ఘడియల్లో ఆ మహానుభావుడు రాజకీయ పార్టీ స్థాపించాలని నిర్ణయం తీసుకున్నాడో త… Read More
లోక్ సభ ఎన్నికల బరిలో రైతన్నలు , మొన్న నిజామాబాద్, నిన్న జగిత్యాల , నేడు ఖమ్మంతెలంగాణ రాష్ట్రంలోని రైతాంగంలో రాజకీయ చైతన్యం వస్తుంది. తమ సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు రైతన్నలు. గతంలో ఎన్న… Read More
అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నీరవ్ లీలలు...ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే ప్రయత్నాలులండన్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు పంగనామం పెట్టి పత్తాలేకుండా పోయిన డైమండ్ మర్చంట్ నీరవ్ మోడీ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాదాపు రూ.13వేల కోట… Read More
0 comments:
Post a Comment