Friday, May 29, 2020

ట్రంప్ కు డ్రాగన్ షాక్- సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం అక్కర్లేదని ప్రకటన..

ప్రపంచ వ్యవహారాల్లో పద్దన్న పాత్రను పోషించే అమెరికాకు భారత్, చైనా ఒకరి వెంట ఒకరు షాక్ ఇచ్చాయి. సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమేనంటూ ట్రంప్ చేసిన ప్రకటనను తొలుత భారత్ తోసిపుచ్చగా.. ఆ తర్వాత చైనా కూడా ఇదే తరహాలో స్పందించింది. సరిహద్దు వివాదంలో అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఇరుదేశాలూ కోరుకోవడం లేదని చైనా విదేశాంగశాఖ తేల్చిచెప్పింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XaJYZ0

Related Posts:

0 comments:

Post a Comment