పాట్నా : బీహర్లో మెదడు వాపు రక్కసి విజృంభిస్తోంది. ఇప్పటికే 121 మంది చిన్నారులు ఆసువులు బాశారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కేంద్రం బృందం కూడా పరిశీలించింది. అయితే ఈ ఘటనపై బీహర్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం నోరుమెదపలేదు. మీడియా ప్రతినిధుల నుంచి మెల్లగా జారుకున్నారు. జారుకున్న నితీశ్ ..ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IwbdWB
నో .. నో ... మీడియా ప్రతినిధుల ప్రశ్నలపై నితీశ్
Related Posts:
మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ..ఉద్యమ సహచరుడు, హితుడు నాయిని నర్సింహారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బుధవారం సాయంత్రం నాయిని నర్సింహారెడ్డి ట్రీట్… Read More
2020 సంవత్సరంలో దసరా పండగ ఎప్పుడు...శాస్త్రం ఏం చెబుతోంది..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది..ఇది తుగ్లక్ చర్య .. చంద్రబాబు ,లోకేష్ ఆవేదనఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నేపధ్యంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే… Read More
కన్నడ నటుడు దారుణ హత్య: పట్టపగలు ఇంట్లోనే ఘాతుకం..కర్ణాటకలో దారుణం జరిగింది. పట్టపగలే నటుడు సురేంద్ర బంట్వాల్ హత్యకు గురయ్యాడు. సురేంద్ర రౌడీ నేపథ్యం ఉంది. దీంతో పోలీసులు రౌడీ షీట్ కూడా తెరిచారు. కాన… Read More
Law student: విదేశీ విద్యార్థిని గ్యాంగ్ రేప్, 7 మందికి యావజ్జీవ శిక్ష, ప్రియుడి కళ్ల ముందే ఆరోజు !బెంగళూరు/ న్యూఢిల్లీ: బెంగళూరు సిటీలో కలకం రేపిన నేషనల్ లా కాలేజ్ విదేశీ విద్యార్థిని (21) గ్యాంగ్ రేప్ కేసులో 7 మంది కామాంధులకు యావజ్జీవ కారాగార శిక్… Read More
0 comments:
Post a Comment