అమరావతి/హైదరాబాద్ : పార్టీలో ఉన్కప్పుడు ఒక లెక్క.. పార్టీని విడిచి పెట్టినప్పుడు ఒకలెక్క అంటున్నారు తెలుగుతమ్ముళ్లు. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన నెట్ వర్క్ ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీని ఎంతో మంది పేర్కొన్నారు. అందుకే 85 శాతం సీట్లతో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా 40 శాతం రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y7saw2
ఇంతలో ఎంత మార్పు..వాళ్లు చీడ పురుగులు..!ఆ ఎంపీలను పచ్చిగా దూషిస్తున్న తెలుగు తమ్ముళ్లు..!!
Related Posts:
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: తెలంగాణ టెక్కీ మృతి, మరో ముగ్గురు మహిళలకు గాయాలుహైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గా… Read More
మొన్న కాకులు,కుక్కలు .. ఇప్పుడు గబ్బిలాలు ... గుట్టలుగా చనిపోతున్న వైనం ..టెన్షన్ లో జనందేశ వ్యాప్తంగా కరోనా ప్రతాపం చూపుతుంది . కరోనా విజృంభిస్తున్న వేళ వివిధ రాష్ట్రాల్లో వింత పరిస్థితులు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. కొత్త భయాలు కూడా ప… Read More
కరోనా దెబ్బకు వణకాల్సిందే..! అన్నీ మూసుకోవల్సిందే..! జూన్ వరకు లాక్ డౌన్ పొడిగించిన బ్రిటన్..!!లండన్/హైదరాబాద్ : గ్రహచారం బాగా లేకపోతే మొలతాడే త్రాచుపామై కాటేస్తుందట. అత్యంత ధనిక దేశాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన దేశా… Read More
నిషేధం.. జర్మనీలో హెజ్బుల్లాకు షాక్.. యాక్టివిస్టులను జల్లెడ పడుతున్న పోలీసులు..రాజకీయ పార్టీ హెజ్బుల్లాను జర్మనీ గడ్డపై నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇరాన్ మద్దతుతో ఈ షియా లెబనీస్ పార్టీ జర్మన్ గడ్డపై … Read More
కేంద్రం గ్రీన్ సిగ్నల్: అదే పనిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఖర్చులపై లెక్కలుహైదరాబాద్/అమరావతి: ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు తమ సొంత స్థలాలకు వెళ్లవచ్చంటూ కేంద్రం అనుమతించిన నేపథ్యంలో పలు రాష్ట్రా… Read More
0 comments:
Post a Comment