Sunday, May 31, 2020

నిమ్మగడ్డ చుట్టూ చక్రబంధం: కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారిణి: రాత్రికి రాత్రి జీవో

అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన ముందరి కాళ్లకు బంధం వేసేలా ఏర్పాట్లు చేసింది. దీనికోసం రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం రమేష్‌కుమార్‌ను కమిషనర్‌గా పునర్నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZQ4jEI

Related Posts:

0 comments:

Post a Comment