Sunday, May 31, 2020

భారత సైనికులు చైనా జవాన్‌ను బంధించారా? ఇందులో నిజం ఎంత?: ధృవీకరించని ఆర్మీ

న్యూఢిల్లీ: భారత సైనికులు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్‌ను బంధించారా? సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఆ వీడియో వెనుక వాస్తవాలేంటీ? ప్రస్తుతం నెటిజన్లలో తలెత్తుతోన్న ప్రశ్నలు ఇవి. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ చైనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mb0SjY

Related Posts:

0 comments:

Post a Comment