ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ రోగుల తాకిడి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా సహాయక చర్యల్లో మార్పులు చేస్తోంది. కరోనా సాధారణ లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి హోం క్వారంటైన్ లోనే ఉండాలని సూచిస్తోంది. అదే సమయంలో వారికి ఇళ్ల వద్దే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZiTCdb
ఏపీలో కరోనా కల్లోలం- జగన్ సర్కార్ కీలక నిర్ణయం..ఇక ఇళ్లకే కిట్ల పంపిణీ...
Related Posts:
ఢిల్లీ బాద్షా మళ్లీ కేజ్రీవాలే: ఆప్కు మెజార్టీ స్థానాలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ సామాన్యుడి వైపే..!ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ క్రమంగా రావడం మొదలయ్యాయి.ఎగ్జిట్ పోల్స్ అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార… Read More
Delhi Exit Poll Result 2020: 44 సీట్లతో ఆప్కే ఢిల్లీ ప్రజల పట్టం: ‘టైమ్స్ నౌ ఐపీఎస్వోఎస్ ’ఢిల్లీ ప్రజలు తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. 44 సీట్లతో ఆప్ అధికారం చేపట్టబోతుందని 'టైమ్స్ నౌ ఐపీఎస్వోఎస్' సర్వే సంస్థ అంచనా వేసింది… Read More
Delhi Exit Poll Result 2020: రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్: ఆప్దే అధికారం, బీజేపీకి ఎన్ని సీట్లంటే?న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుం… Read More
delhi Exit Poll Result 2020: CNN, సుదర్శన్ టీవీ కూడా ఆప్కే మొగ్గు, 45 సీట్లలో విక్టరీ..ఢిల్లీ కా సుల్తాన్ మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజార్టీ సీట్లు సాధించబోతుందని న్యూస్ 18, సుదర్శన్ టీవీ సర్వే సంస్… Read More
Delhi Exit Poll Result 2020: ఏబీపీ-సీఓటర్ కూడా కేజ్రీవాల్కే పట్టం, వెనకే బీజేపీన్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుం… Read More
0 comments:
Post a Comment