Saturday, July 11, 2020

ఏపీలో కరోనా కల్లోలం- జగన్ సర్కార్ కీలక నిర్ణయం..ఇక ఇళ్లకే కిట్ల పంపిణీ...

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ రోగుల తాకిడి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా సహాయక చర్యల్లో మార్పులు చేస్తోంది. కరోనా సాధారణ లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి హోం క్వారంటైన్ లోనే ఉండాలని సూచిస్తోంది. అదే సమయంలో వారికి ఇళ్ల వద్దే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZiTCdb

Related Posts:

0 comments:

Post a Comment