ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ రోగుల తాకిడి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా సహాయక చర్యల్లో మార్పులు చేస్తోంది. కరోనా సాధారణ లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చే వారికి హోం క్వారంటైన్ లోనే ఉండాలని సూచిస్తోంది. అదే సమయంలో వారికి ఇళ్ల వద్దే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZiTCdb
ఏపీలో కరోనా కల్లోలం- జగన్ సర్కార్ కీలక నిర్ణయం..ఇక ఇళ్లకే కిట్ల పంపిణీ...
Related Posts:
Lockdown: ఆరోగ్య మంత్రికి భారీ స్వాగతం, మనోడే, కరోనాకు హాలిడే, జజ్జనక జనారే జనకుజన జనారే !బెంగళూరు/ చిత్రదుర్గ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు చేసినా కరోనా కంట్రోల్ కాకపోవడం… Read More
శ్రీశైలం ఆలయ కుంభకోణం కేసు .. ఫేక్ ఐడీలతో అభిషేకం టికెట్ల విక్రయాలు .. 24 మంది అరెస్ట్శ్రీశైలం ఆలయంలో భారీ కుంభకోణం జరిగింది. సాక్షాత్తు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ముక్కంటి అయిన ఆ పరమశివుడు సాక్షిగా అక్రమార్కులు అవినీతి కార్యకలాపాలు కొనసాగ… Read More
కేసీఆర్ కు తెలంగాణా యాపిల్స్ అందించిన రైతు .. అభినందించిన తెలంగాణా సీఎంతెలంగాణ రైతాంగం ఎటువంటి పంటలనైనా పండించగలరు అని నిరూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలో యాపిల్ సాగు చేశాడు ఓ రైతు. చల్లని వాతావరణంలోనే సాగయ్యే యాపిల్ పంటను తెలం… Read More
టీవీ పనిచేయలేదు, ఆన్ లైన్ తరగతులు వినలేదు.. విద్యార్థిని బలవన్మరణం...లాక్డౌన్ వల్ల కేరళ ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తోంది. అయితే చాలా మంది పేదలు ఉండటంతో వారింట్లో నెట్, టీవీ లేకపోవడం సమస్యగా మారింది. అలాగే మలప్… Read More
జేసీకి ఆర్టీఏ షాక్, టిప్పర్లు సీజ్, అక్రమ రిజిస్ట్రేషన్, బీఎస్-3 వాహనాలు అని చర్యలుమాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన జేసీ ట్రావెల్స్కు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. జేసీ వాహనాలను సీజ… Read More
0 comments:
Post a Comment