ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలందిస్తూ కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వైద్యుడ్ని ఉద్దేశించి, రాష్ట్రంలో కరోనా పరిస్థితులను గురించి సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఏమిటీ అమానుషం, ఎందుకీ నిర్లక్ష్యం అంటూ వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు వ్యాఖ్యలకు సజ్జల రామ కృష్ణా రెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fkCUPX
Saturday, July 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment