Sunday, May 24, 2020

నిన్న రంగనాయకమ్మ..నేడు అనూష ఉండవల్లి: టీడీపీ సోషల్ మీడియా కోసం వేట: సీఆర్పీసీ ప్రయోగం

అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తోన్న సోషల్ మీడియా కార్యకర్తల కోసం సీఐడీ విభాగం అధికారుల వేట కొనసాగుతోంది. మొన్నటికి మొన్న 66 సంవత్సరాల వయస్సున్న టీడీపీ సోషల్ మీడియా యాక్టివస్ట్ రంగనాయకమ్మను విచారించిన సీఐడీ అధికారులు.. మరి కొందరిపై నిఘా వేశారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అనూష ఉండవల్లికి నోటీసులను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ysyWES

Related Posts:

0 comments:

Post a Comment