అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తోన్న సోషల్ మీడియా కార్యకర్తల కోసం సీఐడీ విభాగం అధికారుల వేట కొనసాగుతోంది. మొన్నటికి మొన్న 66 సంవత్సరాల వయస్సున్న టీడీపీ సోషల్ మీడియా యాక్టివస్ట్ రంగనాయకమ్మను విచారించిన సీఐడీ అధికారులు.. మరి కొందరిపై నిఘా వేశారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన అనూష ఉండవల్లికి నోటీసులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ysyWES
నిన్న రంగనాయకమ్మ..నేడు అనూష ఉండవల్లి: టీడీపీ సోషల్ మీడియా కోసం వేట: సీఆర్పీసీ ప్రయోగం
Related Posts:
మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణమహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్న… Read More
విజయశాంతి సంచలనం ..రెవెన్యూ శాఖ ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోటరహస్యం త్వరలోనే ఆవిష్కృతంతెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . రెవిన్యూ శాఖను ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోట రహస్యం త్వరలోనే బద్… Read More
ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు పై చంద్రబాబు ఆసక్తికర విశ్లేషణ. 2014 గుర్తు తెచ్చుకోండంటున్న బాబు. !ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దాని పై చర్చ మొదలైంది. వైసిపి అధినేత తమది లాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పుకొచ్చారు. టిడి… Read More
0001 కోసం ఫైటింగ్.. 10 లక్షలు పలికిన 9999ఖైరతాబాద్ : కారుకు తగ్గ నెంబరుండాలే. లక్షలు పెట్టి కొన్న కారుకు నార్మల్ నెంబర్ ఉంటే ఏం బాగుంటుంది. అందుకే మరికొన్ని లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్ల… Read More
బీజేపీ ఐటీ యోధుడు! 1114 వాట్సప్ గ్రూపులకు అడ్మిన్!రాజకీయపార్టీలు ప్రచారానికి టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇ… Read More
0 comments:
Post a Comment