భారత్లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. లాక్ డౌన్ 4.0లో భారీ సడలింపులు ప్రకటించిన దరిమిలా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. కొత్తగా బయటపడుతోన్న పాజిటివ్ కేసులకు సంబంధించి ఆదివారం మరో రికార్డు నమోదుకావడం విచారకరం. గడిచిన 24 గంటల్లో(ఒక్క రోజులోనే) కొత్తగా 6767 మంది వైరస్ కాటుకు గురయ్యారు. దీంతో మొత్తం కేసుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZzpfQ6
కరోనా విలయం: భారత్ కొత్త రికార్డు.. ముదిరిన వైరస్, పాలిటిక్స్.. మోదీ తప్పులకు మేం బలి కాబోమంటూ..
Related Posts:
పార్లమెంట్ భవనంలో కార్యాలయాల గదులను కోల్పోయిన తెలుగుదేశం!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు పార్లమెంట్ భవన సముదాయంలో కార్యాలయ గదులను కేటాయించారు. ఈ మేరకు పార్లమెంట్ అదనపు డైరెక్టర్ సంజయ్ సేథీ గురువారం… Read More
ఆ కేంద్ర మంత్రిపై టీడీపీ ఒత్తిడి: సీఎం జగన్ కు వ్యతిరేకంగా: నేరుగా అక్కడే తేల్చేలా..!ఏపీలో పీపీఏల రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. మరోసారి కేంద్ర మంత్రి నుండి ఏపీ సీఎం కు ఇదే అంశం పైన లేఖ అందింది. జగన్ మాత్రం తన పట్టు వీడటం లేదు. లేఖ వచ్చిన … Read More
తెలంగాణను ఏం చేస్తున్నారు కేసీఆర్.. కిషన్ రెడ్డి సూటి ప్రశ్నలు..!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక … Read More
24*7: గజరాజుకు గార్డులు, రాజసం ఒలకబోస్తూ, ఠీవీగా రహదారుల్లో రాజులా నడక..గజరాజు.. ఆ ఠీవి, రాజసం కనిపిస్తోంది. మావాటిల జీవనాధారం అయిన ఏనుగులను చూసి జనం బెంబేలెత్తిపోతుంటారు. చిన్నారులు అయితే సంబరపడిపోతుంటారు. ప్రధానంగా ఆలయాల… Read More
హ్యాట్సాఫ్: సేంద్రీయ కూరగాయల కోసం ఈ కలెక్టర్ 10 కి.మీ నడిచి వెళతారట..!మేఘాలయా: అసలే ఈశాన్యా భారతం. అడవులు ఎక్కువే. అక్కడ సదుపాయాలు కూడా చెప్పాలంటే కాస్త తక్కువే. ఎటు చూసిన కొండలు లోయలు. పైగా ప్రాణాలకు రక్షణ కూడా ఉంటుందన్… Read More
0 comments:
Post a Comment