కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు చేశారు . దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో ఈ దఫా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్ .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vJl5VI
కేంద్రంలో కాంగ్రెస్ కు అధికారం .. తెలంగాణలో కేసీఆర్ కు జైలు ఖాయం .. ఎమ్మెల్యే కోమటిరెడ్డి జోస్యం
Related Posts:
మూడోకన్ను తెరిచిన రజినీ: అధికార పార్టీపై గర్జన: మద్యం షాపులు తెరిస్తే.. జనం పాతేస్తారని వార్నింగ్చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ గరంగరం అయ్యారు. అధికార పార్టీపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మద్యం దుకా… Read More
కరోనా కల్లోలం వేళ.. వాతావరణంలో భయానక మార్పు: పగలే కమ్ముకున్న చీకట్లున్యూఢిల్లీ: కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఒక్కసారిగా భయానకంగా ఈదురుగాలులు వీచాయ… Read More
Lockdown: సిగరెట్స్ స్కాం, లాక్ డౌన్ లో ఒక్కడీల్ కు రూ. 60 లక్షలు, ఎక్కడో తేడా వచ్చింది, ఫినిష్!బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశం మొత్తం అమలు చేసిన లాక్ డౌన్ సందర్బంగా కొందరు పోలీసులకు మామూళ్లు వసూలు కాకపోవడంతో ఢ… Read More
లాక్డౌన్ పొడగింపు: మోదీ మరో అడుగు.. రేపే సీఎంలతో భేటీ.. ఆర్థిక ప్యాకేజీ.. ‘షాక్’ తప్పదా?మూడో దశ లాక్డౌన్ గడువు కూడా ముంచుకొస్తున్నా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఆదివారం నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 64వేలకు చేరువకాగ… Read More
ఢిల్లీపై ప్రకృతి కూడా పగబట్టిందా?: మరో ఉత్పాతం: దుమ్ము తుఫాన్ చెలరేగిన కొద్ది సేపటికే.. భూకంపంన్యూఢిల్లీ: కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోన్న దేశ రాజధానిపై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. ఉన్నట్టుండి వాతావరణంలో చోటు చేసుకున్న పెను మార్… Read More
0 comments:
Post a Comment