కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు చేశారు . దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో ఈ దఫా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి బ్రదర్ .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vJl5VI
Wednesday, May 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment