పిల్ల వెబ్సైట్ల నుంచి బడా మీడియా కంపెనీల దాకా ఆయన మరణాన్ని ధృవీకరించాయి.. మృతదేహం తాలూకు ఫొటోలు కూడా ప్రచురించాయి.. భూగోళమంతా వాటిని నమ్మడానికి సిద్ధపడినా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం వాటిని తప్పుడు వార్తలుగా కొట్టిపారేశారు.. అవును, ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మరణించడం నిజం కాదని, ఆయన సేఫ్ గా ఉన్నారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VW8Ov6
కిమ్ మరణంపై ట్రంప్ చెప్పినట్లే.. ఉ.కొరియా బోర్డర్లో బుల్లెట్ల వర్షం.. అమెరికాలో కరోనా విలయం..
Related Posts:
టీఆర్ఎస్ ఇలాకాలో బీజేపీ హవా.. 67 సంవత్సరాల చరిత్రలో బోణి కొట్టిందిగా..!ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ కంచుకోట. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ విజయం సాధించింది. 1957 నుంచి 1984 వరకు క… Read More
2019 ఎన్నికల్లో గెలిచిన దాదాపు 50% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయట!ఏడు విడతలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు . అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన… Read More
బీహార్లో లాలూ యుగం ముగిసినట్టేనా..? ఈ ఎన్నికల ఫలితాలతో ఆర్జేడీ కథ కంచికేనా..?బీహార్లో ఆ పార్టీకి ప్రత్యేక స్థానం ఉంది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సత్తా ఆ పార్టీది. ఒకప్పుడు కింగ్లా ఉన్న ఆ పార్టీ నేడు దీనావస్థ స్థితికి చేర… Read More
2019 ఎన్నికల్లో హైయ్యెస్ట్ మెజార్టీ : 6.96 లక్షల ఓట్ల తేడాతో పాటిల్ జయభేరీముంబై : సార్వత్రిక ఎన్నికల్లో మరో ఫీటు రికార్డైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి రికార్డు మెజార్టీతో అధికారం చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే వ్యక్తి… Read More
భారతదేశం నియతృత్వధోరణిలోకి నెట్టబడుతోంది.. రాహుల్ గాంధీభారత దేశం లాంటీ యువ నాయకత్వం ఉన్న చాల దేశాలు నియంతృత్వధోరణిలోకి నెట్టబడుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత తొలి ప్రధాని జవహార్లా… Read More
0 comments:
Post a Comment